Kishan reddy: దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Eenadu

Kishan reddy: దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. బేగంపేట, కరీంనగర్‌, వరంగల్‌లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన


అమృత్‌ భారత్‌ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మహిళలే పని చేయబోతున్నారని తెలిపారు. దేశంలో 1,300 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం


నిర్ణయించిందన్నారు. ప్రమాదాలు జరగకుండా కవచ్‌ టెక్నాలజీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘‘తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రూ.80 వేల కోట్ల పనులకు సంబంధించి ప్రణాళికలు


చేస్తున్నాం. దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాం. ఎంఎంటీఎస్‌ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని కిషన్‌రెడ్డి


తెలిపారు.(Telangana News)   


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Kishan reddy: దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెల...

Kavitha: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను తీవ...

Nre fd: ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

భారత దేశంలో NRE(నాన్‌-రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌) ఖాతాల ఎఫ్‌డీలపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎన్‌ఆర్...

Agniveers: ఆపరేషన్‌ సిందూర్‌.. పాక్‌ ఆట కట్టించిన 3వేల మంది అగ్నివీరులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ను ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’తో చావు ద...

Pakistan: 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ జోరుగా జరుగుతున్న వేళ పెద్ద సంఖ్యలో ఉగ్రమూకను భారత్‌లోకి పంపేందుకు పాక్‌ యత్నించింద...

Top