Kavitha: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత
Kavitha: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత"
Play all audios:
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్: భారాస కార్యనిర్వాహక
అధ్యక్షుడు, తన సోదరుడు కేటీఆర్(KTR)కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తమ వైఫల్యాలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి
మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నేతలకు వరుసగా
నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడిన చరిత్ర కేసీఆర్ సైనికులకు
ఉందన్నారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Kavitha: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవితభారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను తీవ...
Nre fd: ఎన్ఆర్ఈ ఖాతాల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?భారత దేశంలో NRE(నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్) ఖాతాల ఎఫ్డీలపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఆర్...
Agniveers: ఆపరేషన్ సిందూర్.. పాక్ ఆట కట్టించిన 3వేల మంది అగ్నివీరులుఇంటర్నెట్ డెస్క్: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్ను ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో చావు ద...
Pakistan: 50 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నం..ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ జోరుగా జరుగుతున్న వేళ పెద్ద సంఖ్యలో ఉగ్రమూకను భారత్లోకి పంపేందుకు పాక్ యత్నించింద...
Omc case: ఓఎంసీ కేసు.. గాలి జనార్దన్రెడ్డి, మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులైన గాలి జనార్దన్రెడ్డి (Gali Janardhan Reddy), మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై స...