Anil chauhan: పాక్ చైనాపై ఆధారపడితే.. భారత్ సొంతంగా నిలదొక్కుకుంది: సీడీఎస్
Anil chauhan: పాక్ చైనాపై ఆధారపడితే.. భారత్ సొంతంగా నిలదొక్కుకుంది: సీడీఎస్"
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: దేశీయంగా బలోపేతం చేసుకున్న వ్యవస్థలతోనే ఆపరేషన్ సిందూర్ (operation sindoor) చేపట్టామని సీడీఎస్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) పేర్కొన్నారు. శనివారం సింగపూర్లో
నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా చౌహాన్ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ‘పాకిస్థాన్
సొంత రక్షణవ్యవస్థలు బలంగా లేకపోవడంతో చైనాపై ఆధారపడింది. భారత్ ఆకాశ్ వంటి స్వదేశీ వ్యవస్థలనే ఉపయోగించింది. స్పేస్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో ఉంది. మేము మా సొంత శాటిలైట్
వనరులతో సమర్థమంతంగా ఉగ్రశిబిరాలపై దాడులు నిర్వహించాం. ఆ సమయంలో చైనా లేదా విదేశీ శాటిలైట్ చిత్రాలపై దాయాది దేశం ఆధారపడింది. వారికి ఏ దేశం నుంచి అవి అందాయో స్పష్టంగా తెలియదు కానీ.. వారి
మిత్రదేశాల నుంచే అంది ఉండవచ్చు. వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. * ఫలించిన భారత్ దౌత్యం.. పాక్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా ఆధునిక రక్షణ వ్యవస్థలో సొంతంగా
నిలదొక్కుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్తోనే ఇది సాధ్యమవుతోంది. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, పెద్ద పరిశ్రమలు ఇప్పుడు రక్షణవ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదే మా అతిపెద్ద బలం? యుద్ధమంటూ
వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది. అయితే, నష్ట తీవ్రత కంటే.. ప్రత్యర్థులపై మన స్పందన ఎలా ఉందనేది ముఖ్యం. కేవలం మూడు రోజుల్లోనే సమర్థమంతంగా, పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా మేం స్పందించాం’ అని
చౌహాన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా భారత్ దీర్ఘకాల యుద్ధాలను ఎప్పుడూ కోరుకోదని.. అది దేశ అభివృద్ధిని మందగిస్తుందన్నారు. అలాగే రక్షణ రంగంలో ఆటోమేషన్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని
సూచించారు. పాక్ ప్రచారం తప్పు.. ఆరు యుద్ధ విమానాలను కూల్చామంటూ పాక్ చేస్తోన్న ప్రచారం పూర్తిగా తప్పు అని సీడీఎస్ కొట్టిపారేశారు. యుద్ధ విమానాలను నేలకూల్చిన అంశం ముఖ్యం కాదని అంతర్జాతీయ
మీడియాతో మాట్లాడారు. అలాగే ఆ విమానాల సంఖ్యను వెల్లడించలేదు.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (21/05/2025)21/05/2025 13:17(IST) సజ్జల శ్రీధర్రెడ్డి, దిలీప్ బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ * విచారణ రేపటికి వ...
Realme gt 7: రియల్మీ జీటీ సిరీస్లో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..Realme GT 7 | ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ మిడ్ రేంజ్లో జీటీ సిరీస్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది...
Jahnvi kapoor: జాన్వీని విపరీతంగా ట్రోల్ చేశారు కానీ.. : దర్శకుడు వ్యాఖ్యలుజాన్వీకపూర్ (Jahnvi kapoor)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ దర్శకుడు. ఆమెను ఎంతోమంది ట్రోల్ చేశారని అ...
Latests News
Anil chauhan: పాక్ చైనాపై ఆధారపడితే.. భారత్ సొంతంగా నిలదొక్కుకుంది: సీడీఎస్ఇంటర్నెట్డెస్క్: దేశీయంగా బలోపేతం చేసుకున్న వ్యవస్థలతోనే ఆపరేషన్ సిందూర్ (operation sindoor) చేపట్టామని సీడీఎస్ అని...
Nita ambani: బనారసీ చీరలో మెరిసిన నీతా అంబానీరిలయన్స్ ఫౌండేషన్ ‘స్వదేశ్’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీ...
Neeraj chopra: 90 మీటర్ల మార్క్ను దాటేశాడు.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాNeeraj Chopra: దోహా డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లోనే తొలిసారి 90 మీటర్ల మార్క్ను అధిగమి...
అసెంబ్లీని మించి ‘పంచాయితీ’!సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్క...
Mlc kavitha: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. జూన్ 4న నిరసనకు ఎమ్మెల్సీ కవిత పిలుపుహైదరాబాద్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు (KCR) కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ క...