Operation sindoor: రాజస్థాన్లో పాక్ బోర్డర్ సీల్.. పంజాబ్లో హైఅలర్ట్..
Operation sindoor: రాజస్థాన్లో పాక్ బోర్డర్ సీల్.. పంజాబ్లో హైఅలర్ట్.."
Play all audios:
Operation Sindoor ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రాజస్థాన్లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్
సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్పుర్,
బికనేర్, కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు
తీసుకొంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్పుర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పుర్, తార్న్ తరన్ ప్రాంతాల్లో 72 గంటలపాటు స్కూళ్లను
మూసివేశారు. రాష్ట్ర పోలీస్శాఖ, ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి.. సిబ్బంది తక్షణమే విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో నేడు కూడా పాకిస్థాన్ దళాలు శతఘ్ని గుండ్లను
కాలుస్తున్నాయి. దీంతో మన సైన్యం దీటుగా బదులిస్తోంది. పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే వీటిల్లో ఒక జవాన్ సహా 13 మంది చనిపోయారు. మంగళవారం రాత్రి అందరూ
నిద్రపోతున్నవేళ.. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడింది. సరిహద్దుకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను
ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది.
Trending News
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Hari hara veera mallu: పవన్ కల్యాణ్ ఒక్క సినిమానే డైరెక్ట్ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నంఇంటర్నెట్ డెస్క్: సినిమాకి సంబంధించి పవన్ కల్యాణ్ అద్భుతమైన టెక్నీషియన్ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్...
Latests News
Operation sindoor: రాజస్థాన్లో పాక్ బోర్డర్ సీల్.. పంజాబ్లో హైఅలర్ట్..Operation Sindoor ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జ...
Rcb vs kkr: ఆర్సీబీ vs కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్17/05/2025 16:22(IST) ఆర్సీబీ, కోల్కతా మ్యాచ్కు వర్షం ముప్పు తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునఃప్రార...
ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడ దీసిన కుటుంబం.. ఎందుకంటే..?Reported by: Published by: Last Updated:September 03, 2023 4:00 PM IST మానవత్వాన్ని మరిచిపోయి ఓ కుటుంబంలోని సభ్యులు అమాన...
covid-19-vaccine: Latest covid-19-vaccine News in Hindi - Naiduniacovid 19 vaccineCovid-19 Surge: एशिया में कोविड-19 मामलों में वृद्धि, क्या फिर आ रही है कोरोना की लहर, भारत के लिए कितन...
Rohit sharma: మేమంతా మీ వెంటే.. : త్రివిధ దళాలకు మద్దతుగా క్రీడాకారులురోహిత్ శర్మ, పీవీ సింధుతోపాటు పలువురు భారతీయ క్రీడాకారులు భారత ఆర్మీకి మద్దతు తెలిపారు. సోషల్మీడియా వేదికగా పోస్టులు ప...