పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

Eenadu

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా"

Play all audios:

Loading...

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(CBSE) ఇటీవల ఆదేశించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై


తాజాగా దిల్లీ ఎయిమ్స్‌ మీడియా విభాగం ఇంఛార్జి, అనాటమీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్ రిమా దాదా(Dr Rima Dada) స్పందించారు. ‘‘ఇది ఎంతో కీలకమైన ఆదేశం. పదేళ్ల వయసున్న పిల్లల్లో అధిక రక్తపోటు, మధుమేహం


అభివృద్ధి చెందుతున్నాయి. ఇందుకు కారణం వారు పాటిస్తున్న అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. పిల్లల రోజువారీ ఆహారంలో చక్కెరలు 5శాతం కంటే మించరాదు. కానీ అది 15శాతం, అంతకన్నా ఎక్కువగా ఉంటోంది.


తల్లిదండ్రులు, పిల్లలకు దీని గురించి తెలియదు. వారికి అవగాహన కూడా లేదు.’’ * ఆశ్రయం ఇచ్చేందుకు భారత్‌ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ‘‘పాఠశాలల్లో క్యాండీలు, ఇతర చక్కెర పదార్థాలు


అందుబాటులో ఉండటంతో పిల్లలు వాటినే తింటున్నారు. పాఠశాల క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలి. పిల్లలకు వైవిధ్యమైన ఆహారం ఇవ్వాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన గింజలు,


తృణధాన్యాలు వంటివి ఇవ్వడంపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి.  తద్వారా పిల్లల శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. సీబీఎస్‌ఈ ఇచ్చిన ఆదేశాలు స్వాగతించాలి’’ అని ఆమె


తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీబీఎస్‌ఈ బోర్డు ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించేలా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు


పాఠశాలల్లో ‘చక్కెర బోర్డులు’ ఏర్పాటు చేయాలని అనుబంధ పాఠశాలలకు సూచించింది. ఇటీవలి కాలంలో పిల్లల్లో టైప్‌ 2 మధుమేహం కేసులు పెరుగుతున్న వేళ చక్కరను అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య


సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాల పరిసరాల్లో విక్రయించే చిరుతిళ్లు, శీతల పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో చక్కెర వినియోగం పెరుగుతోందని, దీంతో వారిలో


మధుమేహంతో పాటు ఊబకాయం, దంత సమస్యలవంటి రుగ్మతలు పెరుగుతున్నాయని సీబీఎస్‌ఈ పేర్కొంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

Latests News

Kaleshwaram: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం.. 8 కి. మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భార...

Mlc kavitha: జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో వారితో భేటీ ...

Kishan reddy: దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెల...

Kavitha: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను తీవ...

Nre fd: ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

భారత దేశంలో NRE(నాన్‌-రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌) ఖాతాల ఎఫ్‌డీలపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎన్‌ఆర్...

Top