ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడ దీసిన కుటుంబం.. ఎందుకంటే..?
ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడ దీసిన కుటుంబం.. ఎందుకంటే..?"
Play all audios:
Reported by: Published by: Last Updated:September 03, 2023 4:00 PM IST మానవత్వాన్ని మరిచిపోయి ఓ కుటుంబంలోని సభ్యులు అమానుష చర్యకు పాల్పడిన సంఘటన మంచిర్యాల జిల్లా (MANCHIRYAL DISTRICT)
మందమర్రి పట్టణంలో చోటు చేసుకుంది. తమ మేకను ఎత్తుకుపోయారనే అనుమానంతో ఏకంగా ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడదీయడమే కాకుండా వారి తలకింద పొగబెట్టి మరీ చిత్రహింసలకు గురిచేశారు. మానవత్వాన్ని
మరిచిపోయి ఓ కుటుంబంలోని సభ్యులు అమానుష చర్యకు పాల్పడిన సంఘటన మంచిర్యాల జిల్లా (Manchiryal District) మందమర్రి పట్టణంలో చోటు చేసుకుంది. తమ మేకను ఎత్తుకుపోయారనే అనుమానంతో ఏకంగా ఇద్దరు యువకులను
తలకిందులుగా వేలాడదీయడమే కాకుండా వారి తలకింద పొగబెట్టి మరీ చిత్రహింసలకు గురిచేశారు. ఈ అవమానం భరించలేక అందులో ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. మంచిర్యాల జిల్లాలో తీవ్ర దుమారం రేపిన ఈ అమానవీయ
సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని యాపల్ ప్రాంతానికి చెందిన కొమురాజు రాములు, స్వరూప దంపతులు వారి కుమారుడు శ్రీనివాస్ కలిసి పట్టణ శివారులో ఓ షెడ్డు
వేసుకొని అందులో మేకలను పెంచుతున్నారు. అయితే వారి వద్ద తేజ అనే యువకుడు మేకల కాపరిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొన్ని రోజుల నుండి వారి మేకల మంద నుండి ఓ మేక కనబడకుండా పోయింది. దీంతో మేకల కాపరిగా
పనిచేస్తున్న తేజ తోపాటు అతని స్నేహితుడు కిరణ్ ను ఆ కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆ ఇద్దరిని తమ మేకల షెడ్డుకు పిలిపించారు. advertisement అక్కడ వారిని కొట్టడమే కాకుండా కాళ్ళకు తాళ్లు కట్టి
తలకిందులుగా వేలాడదీశారు. అంతటితో ఆగకుండా వారి తలకింద పొగబెట్ట్ వారికి ఊపరాడకుండా చేసి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం ఆ ఇద్దరిని వదిలేశారు. అయితే ఈ ఇద్దరు యువకులను తలకిందులుగా కట్టేసి
కొట్టిన ఫోటోలు సామాజిక మాధ్యమం ద్వార బయటపడ్డాయి. అటు బయటకు వెళ్ళిన తన కొడుకు ఇంటికి రాకపోవడం కిరణ్ పినతల్లి అయిన నిట్టూరి సరిత ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన రాములు, స్వరూప దంపతులతోపాటు వారి పనిచేస్తున్న నరేష్ అనే వ్యక్తిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు
కూడా నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన అనంతరం కనిపించకుండా పోయిన కిరణ్ కోసం నాలుగు పోలీసులు బృందాలు రంగంలో దిగి గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర దుమారం
రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర దుమారం రేపింది. Location : Adilabad,Telangana First Published : September 03, 2023 4:00 PM IST Read More
Trending News
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Chiranjeevi: సీఎం రేవంత్రెడ్డికి చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలి...
Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతిఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...
Latests News
ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడ దీసిన కుటుంబం.. ఎందుకంటే..?Reported by: Published by: Last Updated:September 03, 2023 4:00 PM IST మానవత్వాన్ని మరిచిపోయి ఓ కుటుంబంలోని సభ్యులు అమాన...
covid-19-vaccine: Latest covid-19-vaccine News in Hindi - Naiduniacovid 19 vaccineCovid-19 Surge: एशिया में कोविड-19 मामलों में वृद्धि, क्या फिर आ रही है कोरोना की लहर, भारत के लिए कितन...
Rohit sharma: మేమంతా మీ వెంటే.. : త్రివిధ దళాలకు మద్దతుగా క్రీడాకారులురోహిత్ శర్మ, పీవీ సింధుతోపాటు పలువురు భారతీయ క్రీడాకారులు భారత ఆర్మీకి మద్దతు తెలిపారు. సోషల్మీడియా వేదికగా పోస్టులు ప...
Chiranjeevi's niece niharika konidela headed for split with husband chaitanya?Chiranjeevi's niece Niharika Konidela married Chaitanya Jonnalagadda in December 2020 with friends and family in at...
రూ. 52వేలను దాటిన బంగారంబంగారం ధర రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో మంగళవారం 10గ్రాముల బంగారం రూ.52వేల స్థాయిని అధిగమిం...