Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్‌ థ్యాంక్స్‌

Eenadu

Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్‌ థ్యాంక్స్‌"

Play all audios:

Loading...

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌


అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు దక్కించుకున్న ప్రతి ఒక్కరికీ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అవార్డుల సంప్రదాయాన్ని


పునరుద్ధరించిన సీఎం రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. > ‘‘గద్దర్‌ తెలంగాణ > ఫిల్మ్‌ అవార్డ్స్‌కు > ఎంపికైన ప్రతి ఒక్కరికీ > హృదయపూర్వక శుభాకాంక్షలు.


> రాష్ట్ర ప్రభుత్వ > గుర్తింపు నిజంగా ఎంతో > విలువైనది. సృజనాత్మక > రంగంలో ఉన్న ప్రతి నటుడు, > టెక్నీషియన్‌కు ఎంతో > ప్రేరణనిస్తుంది. > అద్భుతమైన సంప్రదాయాన్ని > 


తెలంగాణ ప్రభుత్వం > పునరుద్ధరించటం, ఎంతో > గొప్ప > ప్రోత్సాహాన్నిస్తోంది. > గౌరవ ముఖ్యమంత్రి > రేవంత్‌రెడ్డి, > సంబంధితశాఖ మంత్రులు, > అధికారులకు, అవార్డుల > కమిటీకి 


ప్రత్యేక > కృతజ్ఞతలు > తెలియజేస్తున్నా’’ > -చిరంజీవి గద్దర్‌ అవార్డుల ప్రకటనపై అగ్ర కథానాయకులు అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు


తెలిపారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల, చిత్ర బృందం సైతం సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ


ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

Latests News

Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్‌ థ్యాంక్స్‌

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి...

Niti aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్‌: నీతి ఆయోగ్ సీఈఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...

Anil ravipudi: మనోజ్‌.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్‌ స్టార్ట్‌ అయింది: అనిల్‌ రావిపూడి

హైదరాబాద్‌: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్‌ (Nara Rohith), మంచు మనోజ్‌ (Manoj Manc...

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్...

Kaleshwaram: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం.. 8 కి. మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భార...

Top