Nara lokesh: పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది: లోకేశ్‌

Eenadu

Nara lokesh: పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది: లోకేశ్‌"

Play all audios:

Loading...

దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కడప: దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదేపా


జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. ‘‘తిరుమల తొలి గడప.. దేవుని కడప. దేవుని కడప, ఒంటిమిట్ట, అమీన్‌పీర్‌


దర్గా ఉన్న పుణ్యభూమి. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది. మాస్‌ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెప రెపలాడుతోంది. 2024లో మాస్‌ విక్టరీ మనందరం


చూశాం.94 శాతం స్ట్రైక్‌ రేట్‌తో చరిత్రను తిరగరాశాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా పీకేస్తాం అన్నారు, పార్టీ లేకుండా చేస్తామన్నారు.. కానీ వారే  అడ్రస్‌ లేకుండా పోయారు. వై


నాట్‌ 175 అన్నారు.. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్‌ చేశారు.. ప్రజలు ఇప్పుడు ఫుట్‌బాల్‌ అడుకునే పరిస్థితి. ఏ తప్పూ చేయని మన అధినేత చంద్రబాబును జైల్లో


పెడితే.. ప్రజలు జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టి లాక్‌ చేశారు. మన నాయకులు ట్రెండ్‌ ఫాలో అవ్వరు.. ట్రెండ్‌ సెట్‌ చేస్తారు. అది సినిమా స్క్రీన్‌ అయినా..పొలిటికల్‌ స్క్రీన్‌ అయినా.. ఆయన ఒక


లెజెండ్‌. ఎన్టీఆర్‌ అంటే మూడు అక్షరాలు కాదు..ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడు’’ సీబీఎన్‌ అంటే ప్రజలందరికీ ధైర్యం ‘‘ సీబీఎన్‌ అంటే ప్రజలందరికీ ధైర్యం. అభివృద్ధి


వికేంద్రీకరణ అనేది మన అజెండా. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చింది. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా..పక్క రాష్ట్రానికి పంపారు. ప్రమాదకర మద్యంతో 30వేల మందిని పొట్టన


పెట్టుకున్నారు. గత ప్రభుత్వం మద్యం ద్వారా రూ.వేల కోట్లు లూటీ చేసింది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కూటమి ఏర్పడింది. ప్రజలు కూటమిని ఆశీర్వదిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఎన్ని ఆర్థిక


ఇబ్బందులున్నా ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం’’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Crime news: గోదావరిలో గల్లంతైన ఘటన.. ఎనిమిదో మృతదేహం లభ్యం

ముమ్మిడివరం: గోదావరిలో గల్లంతయిన 8 మంది మృతదేహాలూ లభ్యమయ్యాయి. (Crime News) మంగళవారం వరకు ఏడు మృతదేహాలు లభ్యం కాగా.. నేడ...

Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్‌’కు సిసలైన అర్థం నేహా భండారి

జమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...

Srisailam: ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం.. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు. మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్...

Credit cards: ఈ 7 సందర్భాల్లో మీ క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా వాడండి

క్రెడిట్‌ కార్డు ఒక ప్రముఖ ఆర్థిక సాధనమని మనందరికీ తెలిసిందే. ఇది స్వల్పకాలిక రుణ అవకాశాన్నిస్తూ, కార్డుదారుడి కొనుగోలు ...

Latests News

Nara lokesh: పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది: లోకేశ్‌

దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ...

Ipl 2023 young guns : టీమిండియాకు వరల్డ్ కప్ కావాలా నాయనా.. అయితే, ఈ ముగ్గుర్ని జట్టులోకి తీసుకోండి..!

జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మలు త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అసలకే ఈ ఏడా...

Rajendra prasad: థియేటర్ల బంద్‌.. ఎవరో మిస్‌ గైడ్‌ చేశారు: రాజేంద్రప్రసాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్‌ల బంద్‌ చిన్న విషయం కాదన్నారు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad). తన తాజా చిత...

Epfo interest rate: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

EPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్‌ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగ...

Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్‌ విషయంలో సారీ: మంచు మనోజ్‌

హైదరాబాద్‌: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్‌పై నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీ...

Top