Pm modi: 103 అమృత్ భారత్ స్టేషన్లను జాతికి అంకితమిచ్చిన మోదీ
Pm modi: 103 అమృత్ భారత్ స్టేషన్లను జాతికి అంకితమిచ్చిన మోదీ"
Play all audios:
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రాజస్థాన్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
జైపుర్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రాజస్థాన్ నుంచి వర్చువల్గా
ప్రారంభించారు. వీటిని జాతికి అంకితమిచ్చారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఏపీలోని సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్ను కూడా ప్రారంభించారు.
ప్రారంభోత్సవం తర్వాత పాఠశాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. యూపీలో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య,
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ పాల్గొన్నారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్పామ్ శుద్ధి ప్...
Latests News
Pm modi: 103 అమృత్ భారత్ స్టేషన్లను జాతికి అంకితమిచ్చిన మోదీఅమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నర...
Tdp: మాచర్ల ఘటనలో హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: పల్లా శ్రీనివాస్అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నార...
Motorola razr 60: మోటోరొలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ. 50వేల్లోపేMotorola Razr 60 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా (Motorola) మరో ఫోల్డబుల్ ఫోన్ను దేశీయ...
Ipl 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. క్వాలిఫయర్- 1 మ్యాచ్కు వరుణుడి ఆటంకం లేనట్లేమరి కొన్ని గంటల్లో క్వాలిఫయర్- 1లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వాన ముప్పు ల...
Peru | WSCOMPeru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...