Tdp: మాచర్ల ఘటనలో హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: పల్లా శ్రీనివాస్
Tdp: మాచర్ల ఘటనలో హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: పల్లా శ్రీనివాస్"
Play all audios:
అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. పులివెందుల: అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిపై
కఠిన చర్యలు తప్పవని ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కడప జిల్లా పులివెందులలో చీఫ్ విప్ ఆంజనేయులతో కలిసి పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మహానాడు వసతుల ఏర్పాటుపై నేతలకు దిశా
నిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా నాయకుల హత్యను ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. హంతకులను వదిలిపెట్టబోమన్నారు. కడప మహానాడుతో తెదేపా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని జీవీ
అంజనేయులు అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్, అవినీతి తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. జగన్ పాలనలో కడప, పులివెందులలో కొత్తగా ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్పామ్ శుద్ధి ప్...
Latests News
Tdp: మాచర్ల ఘటనలో హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: పల్లా శ్రీనివాస్అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నార...
Motorola razr 60: మోటోరొలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ. 50వేల్లోపేMotorola Razr 60 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా (Motorola) మరో ఫోల్డబుల్ ఫోన్ను దేశీయ...
Ipl 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. క్వాలిఫయర్- 1 మ్యాచ్కు వరుణుడి ఆటంకం లేనట్లేమరి కొన్ని గంటల్లో క్వాలిఫయర్- 1లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వాన ముప్పు ల...
Peru | WSCOMPeru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...
Pralhad joshi: అంతర్గత కలహాలతో కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషినటి రన్యారావు కేసులో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ చేస్తున్న దాడులను ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్య...