Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Eenadu

Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు"

Play all audios:

Loading...

సూర్యాపేట: సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు (Crime News) చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అరెస్టు చేశారు. ముఠా వద్ద 16 నెలల మగ శిశువును పోలీసులు గుర్తించారు.


శిశువును చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే 22 మందిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ నుంచి శిశువులను తీసుకువస్తోంది. ఒక్కో


శిశువును రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలకు అమ్ముతోంది. (Telangana News)


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్క

అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...

Pawan kalyan: తెదేపా ‘మహానాడు’ వేడుక విజయవంతం కావాలి: డిప్యూటీ సీఎం పవన్‌

‘మహానాడు’ ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల...

Southwest monsoon: కేరళను తాకిన ‘నైరుతి’.. 8 రోజుల ముందే రుతుపవనాలు వచ్చేశాయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళ (Kerala)న...

Latests News

Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

సూర్యాపేట: సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు (Crime News) చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అర...

Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

గిద్దలూరు పట్టణం: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Crime News) జరిగింది. లారీ, కారు ఢ...

Andhra pradesh news: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్షసూచన

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. విశాఖ:...

Dadasaheb phalke: రాజమౌళి కాదు.. ఆమిర్‌ టీమ్‌ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టత

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఆయన మనవడు స్పష్టతనిచ్చారు. తనను ఆమిర్‌ టీమ్ మూడేళ్ల క్రితమే సంప్రదించిందన్నారు. ఇంటర్నెట్‌...

Sajjala bhargava reddy: భార్గవ్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవు: మంగళగిరి సీఐ

అమరావతి: మంగళగిరి పోలీసు స్టేషన్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargava Reddy) విచారణ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో ...

Top