Pawan kalyan: తెదేపా ‘మహానాడు’ వేడుక విజయవంతం కావాలి: డిప్యూటీ సీఎం పవన్‌

Eenadu

Pawan kalyan: తెదేపా ‘మహానాడు’ వేడుక విజయవంతం కావాలి: డిప్యూటీ సీఎం పవన్‌"

Play all audios:

Loading...

‘మహానాడు’ ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. అమరావతి: ‘మహానాడు’ ఈ పదం విన్నా, చదివినా వెంటనే


గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే ఈ వేడుక అని పేర్కొన్నారు. ‘‘రాయలసీమ


గడ్డపై కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెదేపా జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు


హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ, తెలంగాణలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందిస్తున్న పల్లా శ్రీనివాస్‌, బక్కని నరసింహులుకు శుభాభినందనలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే


పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండగా వంటి అంశాలపై ఈ


మహానాడులో చర్చించి.. అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని


మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పవన్‌ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Crime news: గోదావరిలో గల్లంతైన ఘటన.. ఎనిమిదో మృతదేహం లభ్యం

ముమ్మిడివరం: గోదావరిలో గల్లంతయిన 8 మంది మృతదేహాలూ లభ్యమయ్యాయి. (Crime News) మంగళవారం వరకు ఏడు మృతదేహాలు లభ్యం కాగా.. నేడ...

ఆ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌ కుట్ర: తెదేపా ఎంపీ కేశినేని చిన్ని

వైకాపా హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌ (YS Jagan) కుట్ర చేస్తున్నారని తెద...

Low cost: ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు.. అతి తక్కువ ధరలోనే..

Reported by: Published by: Last Updated:October 10, 2024 1:13 PM IST సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే పూల కుండీలు అవసరం.....

Latests News

Pawan kalyan: తెదేపా ‘మహానాడు’ వేడుక విజయవంతం కావాలి: డిప్యూటీ సీఎం పవన్‌

‘మహానాడు’ ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల...

Southwest monsoon: కేరళను తాకిన ‘నైరుతి’.. 8 రోజుల ముందే రుతుపవనాలు వచ్చేశాయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళ (Kerala)న...

Nara lokesh: పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది: లోకేశ్‌

దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ...

Ipl 2023 young guns : టీమిండియాకు వరల్డ్ కప్ కావాలా నాయనా.. అయితే, ఈ ముగ్గుర్ని జట్టులోకి తీసుకోండి..!

జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మలు త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అసలకే ఈ ఏడా...

Rajendra prasad: థియేటర్ల బంద్‌.. ఎవరో మిస్‌ గైడ్‌ చేశారు: రాజేంద్రప్రసాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్‌ల బంద్‌ చిన్న విషయం కాదన్నారు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad). తన తాజా చిత...

Top