Ap news: ఏపీపీఎస్సీ కేసు.. రెండో రోజు పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ
Ap news: ఏపీపీఎస్సీ కేసు.. రెండో రోజు పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ"
Play all audios:
అమరావతి: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులుకు నేటితో కస్టడీ ముగియనుంది. ఆయనతోపాటు ఏ2 మధుసూదన్ను కూడా
పోలీసులు ప్రశ్నించనున్నారు. విచారణ అనంతరం ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. వీరిద్దరిని తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు అధికారులు ప్రశ్నించారు. వారిని రాత్రి
సూర్యారావుపేట పోలీస్స్టేషన్లోనే ఉంచారు. పీఎస్ఆర్ ఆంజనేయుల్ని సుమారు 30కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. (Andhra Pradesh News)
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్ప్రతాప్పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యా...
Anasuya bharadwaj: ‘ఆంజనేయస్వామి మా ఇంటికి వచ్చారు’.. కొత్త ఇంట్లో అనసూయ ఎమోషనల్ఇంటర్నెట్డెస్క్: యాంకర్గా, నటిగా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న అనసూయ (Anasuya Bharadwaj) కొత్...
Cong releases cd of uma bharti calling modi 'vinash purush'Congress on Thursday sought to embarrass BJP by releasing a three-year-old video in which senior party leader Uma Bharti...
Hari hara veera mallu: పవన్ కల్యాణ్ ఒక్క సినిమానే డైరెక్ట్ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నంఇంటర్నెట్ డెస్క్: సినిమాకి సంబంధించి పవన్ కల్యాణ్ అద్భుతమైన టెక్నీషియన్ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్...
Latests News
Ap news: ఏపీపీఎస్సీ కేసు.. రెండో రోజు పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణఅమరావతి: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. పీఎస్ఆర్ ఆంజ...
‘ఐపీఎల్ కోసం షెడ్యూల్ మార్చితే సహించం’కరాచీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)మరోసారి విషం వెళ్లగక్కింది. క...
Pib fact check: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ ‘రివార్డ్స్’ పేరిట ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా? జాగ్రత్తఅమాయకులను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆశల వలవేసి యథేచ్ఛగా బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇ...
Supreme court: కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు?.. ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంరాజస్థాన్లోని కోటాలోనే విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్న...
Vijayawada: విజయవాడలో థీమ్ యోగా కార్యక్రమాలు.. వేలాదిగా తరలివచ్చిన ఔత్సాహికులునగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో రాష్ట్రస్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా యోగా ఔత్స...