Cm revanth reddy: కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌

Eenadu

Cm revanth reddy: కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌"

Play all audios:

Loading...

మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌: మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth


Reddy)అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వీహబ్‌ వుమెన్‌ యాక్సిలరేషన్‌ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ ప్రారంభించారు.


 అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ‘‘మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారు. రాష్ట్రం 1 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటి మంది మహిళలు


కోటీశ్వరులు కావాలి. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చాం. ఆడబిడ్డలకు రూ.500కే సిలిండర్‌ అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. ఈ నెల 21న


ఇందిరా మహిళ స్టాళ్లను మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. సెర్ప్‌ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలి. కార్పొరేట్‌ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని పలువురు దేశం విడిచి పారిపోతున్నారు.


మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Kolleru lake must be protected: andhra cm chandrababu naidu

VIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...

Lik: నయన్‌ భర్త కొత్త చిత్రం.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్‌ డేట్...

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్‌ కంపెనీల ఆర్థి...

Latests News

Cm revanth reddy: కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌

మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ...

Donald trump: ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన మొదలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా నేడు సౌదీ అరేబియాకు చేరుకొన్నారు. ఆయనకు యువరాజ...

Paytm: నెలవారీ ఖర్చులకు అప్పు ఇవ్వనున్న పేటీఎం.. ఎంత వరకు ఇస్తుందంటే..

Published by: Last Updated:July 05, 2021 6:06 PM IST కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు స్వల్ప మొత్తంలో నిధులు ...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Icc champions trophy 2025: పాక్‌ క్రికెట్‌ స్థాయి ఏంటో ఐసీసీ ఈవెంట్‌లో ప్రతిబింబించింది: కమ్రాన్ అక్మల్

ICC Champions Trophy 2025: దుబాయ్‌ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే...

Top