Cpm: కాల్పుల విరమణలో మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరం: ఎంఏ బేబీ
Cpm: కాల్పుల విరమణలో మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరం: ఎంఏ బేబీ"
Play all audios:
హైదరాబాద్: ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంపై ఆయన
అభ్యంతరం తెలిపారు. భారత్-పాక్ల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరమన్నారు. హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయం ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించాలన్నారు. ఆపరేషన్ కగార్ ఆపడం శుభపరిణామం: బీవీ రాఘవులు ఆపరేషన్ కగార్ను నిలిపివేయడం శుభపరిణామమని సీపీఎం
పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని కోరారు. ఎన్నికల ముందు రేవంత్కు తెలియదా?: జాన్ వెస్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం
రేవంత్ రెడ్డికి తెలియదా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి
మాట మార్చుతున్నారన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.
Trending News
Technology | latest tech news today - eenaduఐఫోన్ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్ కొన్నారా? పాత ఐఫోన్ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...
రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితంఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్ మోహన్ మిత్రా(ఫైల్) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్ప్లే, కథ, కథనా...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
సేవా సైనికులు.. మీకు సెల్యూట్: సీఎం జగన్సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
Latests News
Cpm: కాల్పుల విరమణలో మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరం: ఎంఏ బేబీహైదరాబాద్: ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత్-పాక్ కాల్పుల...
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పే...
అందుకే అర్ధగంట ట్రాఫిక్ ఆపేశారు!మీరు రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్ అవసరమేమో.. కానీ నేను ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లాలంటే ట్రాఫిక్ మొత్తం ఎక్కడిక్కడ...
Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్ చేసిన నటిఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం తెరవెనక నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్ సమయంలో అయ్యే గాయాలన...
Nota: ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులుఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని క...