Congress-brs: ధర్మారంలో కాంగ్రెస్‌, భారాస పోటాపోటీ ప్రదర్శనలు.. ఉద్రిక్తత

Eenadu

Congress-brs: ధర్మారంలో కాంగ్రెస్‌, భారాస పోటాపోటీ ప్రదర్శనలు.. ఉద్రిక్తత"

Play all audios:

Loading...

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్‌(Congress), భారాస (BRS) పోటాపోటీ ప్రదర్శనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్‌ (Congress), భారాస (BRS) పోటాపోటీ


ప్రదర్శనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలో తామంటే తామే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూ ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చలకు సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన కూడలి వద్దకు


చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు పార్టీల నేతలను నియంత్రించారు. గత నాలుగైదు రోజులుగా కాంగ్రెస్‌, భారాస నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు


కొనసాగుతున్నాయి. మంగళవారం సంత ఉండటంతో ఇబ్బంది కలుగుతుందని భావించిన కాంగ్రెస్‌ నేతలు.. చర్చకు నంది మేడారానికి రావాలని సూచించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నంది మేడారానికి కాంగ్రెస్‌ నేతలు


చేరుకున్నారు. అదే సమయంలో భారాస నేతలు ధర్మారం బస్టాండ్‌ ప్రాంతం నుంచి ర్యాలీగా ప్రధాన కూడలికి బయల్దేరారు. పోలీసులు వారిని మధ్యలో అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులు ధర్మారం


కూడలికి చేరుకున్నాయి. దీంతో అక్కడికి భారాస నేతలు చేరుకున్నారు. ఇరు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీల నేతలను పోలీసులు నియంత్రించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు


అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి వెళ్లారు. పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్‌, ధర్మవరం ఎస్సై లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్‌ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Latests News

Congress-brs: ధర్మారంలో కాంగ్రెస్‌, భారాస పోటాపోటీ ప్రదర్శనలు.. ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్‌(Congress), భారాస (BRS) పోటాపోటీ ప్రదర్శనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మారం: పెద...

Paytm q4 results: పేటీఎం నష్టం రూ. 545 కోట్లు.. ఆదాయంలోనూ క్షీణత

Paytm Q4 Results | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం (వన్‌97 కమ్యూనికేషన్స్‌) త్రైమాసిక ఫలితాలను (Paytm...

Eps opens buttermilk stalls in tamil nadu's konganapuram, edappadi

SALEM: AIADMK general secretary Edappadi K Palaniswami on Saturday inaugurated buttermilk stalls set up by party members...

Chiranjeevi's niece niharika konidela headed for split with husband chaitanya?

Chiranjeevi's niece Niharika Konidela married Chaitanya Jonnalagadda in December 2020 with friends and family in at...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Top