Neeraj chopra: నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు
Neeraj chopra: నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు"
Play all audios:
భారత్ జావెలిన్ హీరో నీరజ్చోప్రా తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నీరజ్ను అభినందించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్ జావెలిన్త్రో
హీరో నీరజ్చోప్రా (neeraj chopra) తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. శుక్రవారం దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్.. బల్లేన్ని 90.23 మీటర్ల దూరం విసిరి తన
వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకున్నాడు. అయితే అతడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ తన చివరి ప్రయత్నంలో 91.06 మీటర్ల ప్రదర్శన చేయడమే దీనికి
కారణం. నీరజ్ గత ఉత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2020 ఒలింపిక్స్లో 87.58 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో 87.58 మీటర్లతో రజతం నెగ్గాడు. 2023లో
88.17 మీటర్ల ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్షిప్స్లో విజేతగా నిలిచాడు. తాజాగా దోహా డైమండ్ లీగ్లో విజేతగా నిలవకపోయినా 90 మీటర్ల మార్కును అందుకోవడంతో నీరజ్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సైతం నీరజ్ను అభినందించారు. ‘అద్భుతమైన ఫీట్! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్
చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ ఫలితం. ఈ ప్రదర్శనతో భారతదేశం గర్విస్తోంది’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా నీరజ్ను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు.
Trending News
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయంReported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...
Nvidia: మైక్రోసాఫ్ట్ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...
Ktr: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) డిమాండ్ చ...
Uttam kumar reddy: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం: మంత్రి ఉత్తమ్ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది...
Latests News
Neeraj chopra: నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలుభారత్ జావెలిన్ హీరో నీరజ్చోప్రా తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మ...
Cbi: ఐఆర్ఎస్ అధికారి ఇళ్లలో సీబీఐ సోదాలు.. 3. 5 కేజీల బంగారం, భారీగా ఆస్తులు గుర్తింపుఅవినీతి కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్కు చెందిన పలు ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాల...
Israeli embassy staff: గాజాలో ఉద్రిక్తతల వేళ.. అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హత్యఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది (Israeli Embassy staff) అమెరికా (USA)లో హత్యకు ...
విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్.. కోతకు గురవుతున్న సాగర తీరం..Reported by: Published by: Last Updated:December 20, 2024 5:52 PM IST విశాఖలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు విశా...
Sharmishta: శర్మిష్ఠను వెంటనే విడుదల చేయాలి: దిల్లీ బార్ కౌన్సిల్న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు వెంటనే విడుదల చేయాలని దిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. దిల్...