తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

Telugu

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం"

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దీనితో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారు


మ్రోగుతున్నాయి. అయితే స్వామి వారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం.. ! కలియుగ వైకుంఠం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించే భక్తుల కోసం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం


వేసవి సెలవుల కాలం కావడం, అలాగే పలు పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమల లో భారీ రద్దీ పెరిగింది. దీనితో టీటీడీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా భక్తుల


రద్దీతో తిరుమలలో ఆధ్యాత్మిక వెల్లివిరుస్తోంది. అంతేకాదు కళ్యాణకట్టల వద్ద సైతం భక్తుల క్యూ కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తిరుమల


శ్రీవారి దర్శనానికి 30 నుండి 40 గంటల సమయం పడుతుందని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. కాగా ఈ భక్తుల రద్దీ వేసవి సెలవులు ముగిసే వరకు కొనసాగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.


తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సంధర్భంగా అలిపిరి మెట్ల వద్ద సైతం హడావుడి కనిపిస్తోంది. అలిపిరి మెట్ల ద్వారా నడక సాగించే భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.ఇలా


చేస్తే చాలు సమస్త దేవతల అనుగ్రహం మీపైనే.. అనుకున్నవన్నీ జరగాల్సిందే!సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది


వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించమని, ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ కోరుతోంది.5000 ఏళ్ల నాటి పురాతన ఆలయం.. ఇంద్రుడు, ఇతర


దేవతలు పూజించిన గుడి.. దర్శిస్తే లైఫ్ సెటిల్ఇక తిరుమలలో మే 23న 65,416 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.51 కోట్ల హుండీ కానుకలు


వచ్చాయి. సర్వదర్శనం టోకెన్స్ ఉన్నవారికి శ్రీవారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. మరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని, ప్లాన్ చేసుకోవాల్సిన


అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి 30 నుండి 40 గంటల సమయం పడుతుందని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.


కాగా ఈ భక్తుల రద్దీ వేసవి సెలవులు ముగిసే వరకు కొనసాగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సంధర్భంగా అలిపిరి మెట్ల వద్ద సైతం హడావుడి కనిపిస్తోంది.


అలిపిరి మెట్ల ద్వారా నడక సాగించే భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. advertisement సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది.


జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించమని, ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ కోరుతోంది.


advertisement ఇక తిరుమలలో మే 23న 65,416 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.51 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. సర్వదర్శనం టోకెన్స్


ఉన్నవారికి శ్రీవారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. మరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని, ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Location :


Tirumala,Chittoor,Andhra Pradesh First Published : May 24, 2024 3:27 PM IST Read More


Trending News

Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్‌

Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...

Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్క

అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...

Uttam kumar reddy: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం: మంత్రి ఉత్తమ్‌

ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది...

Ukraine crisis: ఉక్రెయిన్‌ నగరాలపై.. 367 డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడి

వందలాది మంది సైనికులు, పౌరులను విడిచిపెట్టిన రష్యా.. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు తెగబడింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌...

Ktr: మిస్‌ ఇంగ్లాండ్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్‌

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) డిమాండ్‌ చ...

Latests News

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

Reported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...

Ranveer singh, ali zafar wish 'happy budday' to parineeti chopra in kill dil's new song

Another chirpy number from Yash Raj's latest offering _Kill Dil _released recently. Matching the other tracks from ...

Anand mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌

Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ చిత్రాన్ని పం...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Ahead of vasant panchami, jharkhand artisans make covid vaccine-themed goddess

AHEAD OF VASANT PANCHAMI, JHARKHAND ARTISANS MAKE COVID VACCINE-THEMED GODDESS ANI | , Ranchi Feb 14, 2021 08:05 AM IST ...

Top