Wtc - icc: డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంచిన ఐసీసీ.. విజేతకు రూ. ఎన్ని కోట్లంటే?

Eenadu

Wtc - icc: డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంచిన ఐసీసీ.. విజేతకు రూ. ఎన్ని కోట్లంటే?"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. 2023-25 డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని


(5.76 మిలియన్‌ డాలర్లు) రూ.49.27 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఈ డబ్ల్యూటీసీలో పాల్గొన్న తొమ్మిది జట్లకు పంచనున్నారు. గత రెండు ఎడిషన్లలో ప్రైజ్‌మనీ 3.8 మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ


ఎడిషన్‌ ఫైనల్‌ (WTC Final)లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. జూన్‌ 11న లార్డ్స్‌ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు, రన్నరప్‌ నిలిచిన


టీమ్‌కు రూ.18.46 కోట్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో టీమ్‌ఇండియా (Team India)కు రూ.12.31 కోట్లు దక్కనున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు


రూ.10.26 కోట్లు, ఐదో ప్లేస్‌లో నిలిచిన ఇంగ్లాండ్‌కు రూ.8.2 కోట్లు, ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకకు రూ.7.18 కోట్లు, తర్వాతి స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్‌కు (రూ.6.15 కోట్లు), వెస్టిండీస్‌కు


(రూ.5.13 కోట్లు), పాకిస్థాన్‌కు (రూ.4.10 కోట్లు) అందనున్నాయి. ఐపీఎల్‌ 2025 సీజన్‌ జూన్ 3న ముగియనుంది. తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌ కోసం టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌తోనే


2025-2027 డబ్ల్యూటీసీ మొదలుకానుంది. త్వరలోనే భారత జట్టును ప్రకటించే అవకాశముంది.


Trending News

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Latests News

Wtc - icc: డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంచిన ఐసీసీ.. విజేతకు రూ. ఎన్ని కోట్లంటే?

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్...

Army: ఆర్మీ యూనిఫామ్‌ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సాయంతో దాడులు..

ఇంటర్నెట్‌డెస్క్‌:  సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను ప...

Muhammad yunus: ‘సెవెన్‌ సిస్టర్స్‌’ గురించి మరోసారి నోరుపారేసుకున్న యూనస్

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్‌ యూనస్ (Muhammad Yu...

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Nizamabad | latest news on nizamabad district - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Top