Himanta biswa sarma: ఆ ప్రాంతాల్లో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇస్తాం: సీఎం హిమంత ప్రకటన

Eenadu

Himanta biswa sarma: ఆ ప్రాంతాల్లో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇస్తాం: సీఎం హిమంత ప్రకటన"

Play all audios:

Loading...

గువాహటి: స్థానిక ప్రజల రక్షణ దృష్ట్యా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో అభద్రతతో జీవిస్తున్న స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని  సీఎం


హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముప్పు ఉన్న, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను సమీక్షించిన అనంతరం రాష్ట్ర క్యాబినెట్‌


సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  * 14 పంటలకు MSP పెంపు.. బద్వేల్‌-నెల్లూరు 4లేన్‌ రోడ్డు అభివృద్ధికి కేంద్రం ఆమోదం ‘‘అస్సాం చాలా భిన్నమైన, సున్నితమైన రాష్ట్రం. కొన్ని ప్రాంతాల్లో


నివసిస్తున్న అస్సామీ ప్రజలు అభద్రతా భావంతో బతుకుతున్నారు. వారు చాలా కాలంగా ఆయుధ లైసెన్సులు మంజూరు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని ముప్పున్న, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు


అయి ఉండి.. అర్హత కలిగిన వారికి లైసెన్సులు ఇవ్వడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది. ఈ కేటగిరీలో ధుబ్రి, మోరిగావ్‌, బార్‌పేట, నాగావ్‌, దక్షిణ సల్మారా-మాంకాచార్‌ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ


ప్రాంతాల్లో మా ప్రజలు మైనార్టీలుగా ఉన్నారు’’ అని సీఎం వివరించారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Latests News

Himanta biswa sarma: ఆ ప్రాంతాల్లో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇస్తాం: సీఎం హిమంత ప్రకటన

గువాహటి: స్థానిక ప్రజల రక్షణ దృష్ట్యా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో అభద్రతతో జీవిస్తున్న ...

Chagos islands: ఆగండి.. చాగోస్‌ దీవుల అప్పగింతకు యూకే కోర్టు బ్రేకులు..

Chagos Islands || ఇంటర్నెట్‌డెస్క్‌: హిందూ మహా సముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్‌ ద్వీప సముదాయాన్ని మారిషస్‌కు అప్పగించకుం...

Delhi: దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ

ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ...

Uttar pradesh: యూపీలో ఎన్‌కౌంటర్‌.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ మృతి

యూపీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌ షూటర్‌ నవీన్‌కుమార్‌ మృతి చెందాడు.  ఇంట...

Ajit doval: ఎస్‌-400 ముందస్తు డెలివరీ కోసం.. రష్యాకు డోభాల్‌..

దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు భద్రతా...

Top