Delhi: దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ

Eenadu

Delhi: దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ"

Play all audios:

Loading...

ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం


దిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ


సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేయనున్నారు.  ఆపరేషన్ సిందూర్‌ విజయంపై మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం.. దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం


చేయనున్నారు. ఇదే సందర్భంగా.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ సహా విపక్షాల విమర్శలను తిప్పికొట్టే అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల


సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కారణంగా చంద్రబాబు హాజరుకాలేదు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Latests News

Delhi: దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ

ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ...

Uttar pradesh: యూపీలో ఎన్‌కౌంటర్‌.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ మృతి

యూపీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌ షూటర్‌ నవీన్‌కుమార్‌ మృతి చెందాడు.  ఇంట...

Ajit doval: ఎస్‌-400 ముందస్తు డెలివరీ కోసం.. రష్యాకు డోభాల్‌..

దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు భద్రతా...

Rammohan naidu: సంక్షోభాలను ఎదురొడ్డి విజయవంతంగా సాగిన తెదేపా: రామ్మోహన్‌నాయుడు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌, పోలవరం, అమరావతి ఏడాదిలోపే సాధ్యం చేసి చూపామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నార...

Telangana news: మావోయిస్టు పేరుతో లేఖ.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుటుంబానికి బెదిరింపులు

షాపూర్‌నగర్‌: మేడ్చల్‌ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన ...

Top