Stock market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Eenadu

Stock market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు"

Play all audios:

Loading...

Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన


సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 138 పాయింట్ల లాభంతో 82,171 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 27 పాయింట్ల లాభంతో 24,973 వద్ద


ఉన్నాయి.  సెన్సెక్స్‌ 30 సూచీలో.. టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఎటర్నల్‌, టీసీఎస్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌


బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, నెస్లే


ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 65.49 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,216


డాలర్ల వద్ద ట్రేడవుతోంది. * ఫండ్లలోనూ ‘రాణి’స్తున్నారు లాస్ట్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 500.. 0.09 శాతం, డోజోన్స్ 0.32 శాతం, నాస్‌డాక్ 0.02


శాతం లాభంతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.42 శాతం, జపాన్‌ నిక్కీ 0.51 శాతం, షాంఘై 0.26 శాతం, హాంగ్‌సెంగ్‌ 1.18 శాతం లాభంతో


కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.526 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.238 కోట్ల షేర్లును విక్రయించారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Panchangam today: నేటి పంచాంగం. రోహిణీ కార్తె ప్రారంభం

నేడు 2024 శనివారం, మే 25, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. నేడు ...

Maoists: 20 మంది మావోయిస్టుల మృతి.. కుటుంబ సభ్యులకు అప్పగింత

మే 7న జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన 20 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తిస్తున్నారు. 11 మృతదేహాలను కుటుంబ స...

Heena sidhu and jitu rai bag gold at shooting world cup

New Delhi is playing host to the ISSF shooting World Cup and after Pooja Ghatkar picked up the bronze in the 10m air rif...

Latests News

Stock market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట...

Shreyas iyer: శ్రేయస్‌ తన జట్టు సభ్యుల్లో గెలవాలన్న కోరికను రగిలిస్తాడు: సురేశ్ రైనా

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తన జట్టు సభ్యుల్లో సానుకూలత, గెలవాలన్న కోరికను రగిలిస్తాడంటున్న టీమ్‌ఇండియా ...

Operation sindoor: సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్‌ల కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్ర శిబిరాలపై భారత్‌ దాడి చేసిన నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్‌ మనోజ్‌ నరవణే సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట...

Gali janardhan reddy: జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి: సీబీఐ కోర్టులో గాలి జనార్దనరెడ్డి పిటిషన్‌

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబా...

Pm modi: గుల్జార్‌ హౌస్‌ ప్రమాద ఘటన కలచివేసింది: మోదీ

చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌:...

Top