Upcoming smartphones: టెక్‌ ప్రియులకు పండగే.. ఒకేరోజు శాంసంగ్‌, మోటో ఫోన్ల సందడి

Eenadu

Upcoming smartphones: టెక్‌ ప్రియులకు పండగే.. ఒకేరోజు శాంసంగ్‌, మోటో ఫోన్ల సందడి"

Play all audios:

Loading...

Upcoming smartphones: శాంసంగ్‌, మోటోరొలా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఒకేరోజు రెండు ఫోన్లను లాంచ్‌ చేయనున్నాయి. మే 13న ఈ రెండు ఫోన్లూ విడుదల కానున్నాయి.  Upcoming smartphones | ఇంటర్నెట్‌


డెస్క్‌: ప్రతినెలా కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. టెక్‌ ప్రియులను అలరించేందుకు వివిధ సెగ్మెంట్లలో కొత్త హంగులతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తూనే ఉన్నాయి. అలా


చాలామంది ఎదురుచూస్తున్న రెండు ఫోన్లు ఒకే రోజు సందడి చేయబోతున్నాయి. అందులో శాంసంగ్‌ తీసుకొస్తున్న స్లిమ్మెస్ట్‌ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ ఒకటి కాగా.. మోటో నుంచి వస్తున్న మడత ఫోన్‌ రేజర్‌


60 అల్ట్రా రెండోది. మే 13న ఈ రెండు ఫోన్లను విడుదల చేయనున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. కొత్త ఏడాదిలో ఇప్పటికే ఏ, ఎం, ఎఫ్‌ సిరీస్‌లో పలు ఫోన్లను లాంచ్‌ చేసిన శాంసంగ్‌ మరో ఫోన్‌ విడుదలకు


సిద్ధమైంది. అత్యంత నాజూకు ఫోన్‌ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ను లాంచ్‌ చేయబోతోంది. కేవలం 5.85 మిల్లీమీటర్ల మందంతో ఈ ఫోన్‌ రాబోతోంది. 6.6 అంగుళాల క్యూహెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8


ఎలైట్‌ ప్రాసెసర్‌, 200 ఎంపీ ప్రధాన కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. 3,900 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ను మే 13న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. చూడాలి దీని ధర ఎంత నిర్ణయిస్తారో! *


శామ్‌సంగ్‌ నియో క్యూఎల్‌ఈడీ టీవీలు ఇప్పటికే అమెరికా మార్కెట్లో అడుగుపెట్టిన రేజర్‌ 60 అల్ట్రాను మే 13న విడుదల చేయనున్నట్లు మోటోరొలా ప్రకటించింది. ఇది కూడా స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌


ప్రాసెసర్‌తో రానుంది. రేజర్‌ సిరీస్‌లో ఇదివరకు తీసుకొచ్చిన ఫోన్లకు కొనసాగింపుగా ఈ ఫోన్‌ లాంచ్‌ అవుతోంది. విడుదలకు ముందే ఏయే రంగులను కంపెనీ రివీల్‌ చేసింది. 50 ఎంపీ+ 50 ఎంపీ ప్రధాన కెమెరాలతో


పాటు 50 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. అమెజాన్‌లో లభ్యం కానుంది. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రాబోతున్న ఈ ఫోన్‌ ధర రూ.60వేలు పైనే ఉండొచ్చని అంచనా. పూర్తి వివరాలు తెలియాలంటే మరో కొన్ని


రోజులు వేచి చూడాల్సిందే!


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Latests News

Upcoming smartphones: టెక్‌ ప్రియులకు పండగే.. ఒకేరోజు శాంసంగ్‌, మోటో ఫోన్ల సందడి

Upcoming smartphones: శాంసంగ్‌, మోటోరొలా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఒకేరోజు రెండు ఫోన్లను లాంచ్‌ చేయనున్నాయి. మే 13న ఈ రెండ...

Virat kohli: విరాట్‌ కోహ్లీకి టెస్టు పగ్గాలివ్వాలి: మైకేల్‌ వాన్‌

ఇంగ్లండ్‌తో టీమ్‌ఇండియా జూన్‌లో అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈనేపథ్యంలో విరాట్‌ కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగ...

సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వ...

Viswanath temple Latest News in Hindi, Photos, Videos on Viswanath temple InextLive Jagran

inextlive के साथ रहिए खबरों की दुनिया से जुड़े। यहां पढ़िए Viswanath Temple से जुड़ी हिन्दी न्यूज़ Viswanath Temple Hind...

Tdp mahanadu: తెదేపా ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు

అమరావతి: ‘మహానాడు’ (TDP Mahanadu) నిర్వహణకు తెదేపా 19 కమిటీలను నియమించింది. పార్టీలోని ముఖ్య నేతలతో కమిటీని ఏర్పాటు చేసి...

Top