Satyakumar yadav: మద్యం కుంభకోణం.. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే: మంత్రి సత్యకుమార్ యాదవ్
Satyakumar yadav: మద్యం కుంభకోణం.. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే: మంత్రి సత్యకుమార్ యాదవ్"
Play all audios:
మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలా వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. విజయవాడ: మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలా వైకాపా
నేతలు అవినీతికి పాల్పడ్డారని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రే స్వయంగా డిస్టిలరీలు పెట్టడం, సొంత బ్రాండ్లు తయారు చేయించడం లాంటి విడ్డూరం ప్రపంచంలో ఎక్కడా
చూడలేదన్నారు. మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సదస్సులో సత్యకుమార్ ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014-19 మధ్య కాలంలో 49 వేల కిడ్నీ కేసులు నమోదైతే... 2019-2024 మధ్య 91 వేలకు పెరిగాయన్నారు. కాలేయ
సమస్యలకు సంబంధించిన కేసులు సైతం భారీగా పెరిగినట్లు సత్యకుమార్ తెలిపారు. న్యూరో సంబంధిత కేసులు 380 నుంచి 7,800కి పెరిగినట్లు చెప్పారు. గత ప్రభుత్వ నేతలు నాణ్యతలేని మద్యం తయారు చేయించి లక్షల
మంది ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరముందన్నారు.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Inma pnitas promo de su web oficial 2021Inma Pnitas promo de su web oficial 2021 | Infoprovincia ------------------------- Usamos cookies para asegurar que te d...
Shashi tharoor: ’శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారు’.. సొంత పార్టీలోనే విమర్శలుభారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంట...
Vastu tips: దీపావళికి ముందే ఇంట్లో ఈ వస్తువులు తొలగించండి.. లేకపోతే దరిద్రం వెంటాడుతుంది..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Latests News
Satyakumar yadav: మద్యం కుంభకోణం.. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే: మంత్రి సత్యకుమార్ యాదవ్మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలా వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ...
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
ఉద్యోగ సంఘాల చలో విజయవాడ.. పోలీసుల అనుమతి నిరాకరణవిజయవాడ: ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన కా...
Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలుఇంటర్నెట్ డెస్క్: భారత్కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...
Shashi tharoor: ఓ భారతీయుడిగానే స్పందించా.. : శశిథరూర్దిల్లీ: భారత్- పాక్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) లక్ష్మణ రేఖ ద...