ఉద్యోగ సంఘాల చలో విజయవాడ.. పోలీసుల అనుమతి నిరాకరణ

Eenadu

ఉద్యోగ సంఘాల చలో విజయవాడ.. పోలీసుల అనుమతి నిరాకరణ"

Play all audios:

Loading...

విజయవాడ: ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ ఇన్‌ఛార్జి సీపీ అశోక్‌ కుమార్‌


తెలిపారు. విజయవాడలో సెక్షన్‌ 144 సీఆర్‌పీసీ, పోలీస్‌ యాక్టు 30 అమల్లో ఉన్నాయని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున వీఆర్‌ఏల కార్యక్రమానికి అనుమతివ్వలేదని స్పష్టం


చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


Trending News

Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలి

మరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...

Inma pnitas promo de su web oficial 2021

Inma Pnitas promo de su web oficial 2021 | Infoprovincia ------------------------- Usamos cookies para asegurar que te d...

Ncb recovers cannabis from comedian bharti singh, husband haarsh limbachiyaa's mumbai residence

Bharti Singh’s name had cropped up during the interrogation of a drug peddler, after which her residence was searched, a...

క్షణాల్లోనే రక్షణగా...

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఆద...

India vs pakistan: పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్‌ కష్టమేనా?

India vs Pakistan: పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను కూడా తెంచుకోవాలని ఇప్పటికే పలువురు భారత మాజీ క్రికెటర్లు సూచించిన సం...

Latests News

ఉద్యోగ సంఘాల చలో విజయవాడ.. పోలీసుల అనుమతి నిరాకరణ

విజయవాడ: ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన కా...

Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...

Shashi tharoor: ఓ భారతీయుడిగానే స్పందించా.. : శశిథరూర్‌

దిల్లీ: భారత్‌- పాక్‌ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) లక్ష్మణ రేఖ ద...

Free current | rs 500 cylinder: ఉచిత కరెంట్, రూ. 500 సిలిండర్ ఆ రోజు నుంచే.. శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వ...

Drugs: భారత్‌లోకి పాక్‌ డ్రగ్స్‌.. కుట్రను భగ్నం చేసిన పంజాబ్‌ పోలీసులు

చండీగఢ్‌: పాకిస్థాన్‌ (Pakisthan) నుంచి భారత్‌లోకి మాదక ద్రవ్యాలు (Drugs) తరలిస్తున్న ముఠాను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి ...

Top