దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా... అయితే అలర్ట్

Telugu

దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా... అయితే అలర్ట్"

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:October 18, 2023 7:06 AM IST దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం దసరా సీజన్ మాత్రమే కాదు, ఎన్నికల సీజన్ కూడా.


కాబట్టి నిఘా ఎక్కువగా ఉంటుంది. X దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా... అయితే అలర్ట్ దసరా సీజన్ ఉండడంతో చాలావరకు వ్యాపార సంస్థలు, ఎలక్షన్స్ సీజన్ కావడంతో రాజకీయ పార్టీల నాయకులు వారి వారి


ఫోటోలతో ప్రచురితమయ్యే ఇస్తూ ఉంటారు. ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ ప్రకటనలపై ఎన్నికల కమీషన్ ఆంక్షలు విధించింది. వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రకటనను ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలన


చేపడుతుంది. ఇందుకోసం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్ మిలిటరీ సెంటర్ (MCMC) ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ఉన్నటువంటి అధికారులు ఏఏ రాజకీయ పార్టీ నాయకులు ఏఏ వ్యాపార సంస్థలు


ప్రకటనలు ఇస్తున్నారనే క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటనలు ప్రచురించేందుకు వీలులేదని ఎన్నికల కమిషన్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా రాజకీయ


నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రకటనలు ఇవ్వాలంటే ఆ ప్రకటనలకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను, పత్రాలను వీడియోలను ముందు మీడియా మోనిటరింగ్ సెల్‌లో అందించాలి. వాటికి ఎంత ఖర్చు చేస్తున్నారో అనే


అంశాలను పూర్తిగా పొందుపరిచిన తరువాతే ప్రకటనలు ఇవ్వాలి. ఈ నిబంధనలు ఎవరు అధిగమించిన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. వీటితో పాటుగానే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెంటర్‌లో పత్రిక


ప్రతినిధులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ఇక్కడే అందించడం జరుగుతుంది. advertisement ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థులు వారికి సంబంధించిన వివరాలు వారి పార్టీకి సంబంధించిన వివరాలు అన్నింటిని


ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వివరాలను కూడా ఈ మానిటరింగ్ సెంటర్లోనే అందిస్తారు. నాగర్కర్నూల్ డిపిఆర్ఓ సీతారాం నాయక్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ నోడల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి ఈ ఎంసిఎంసి సెంటర్‌ను


నిర్వహిస్తున్నారు. Location : Telangana Nagarkurnool,Mahbubnagar,Telangana First Published : October 18, 2023 7:06 AM IST Read More


Trending News

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Operation sindoor: కాల్పుల విరమణ కొనసాగింపునకు భారత్‌-పాక్‌ అంగీకారం

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు భారత్‌, పా...

Etv news | latest etv news - eenadu

వేటగాళ్ల ఉచ్చులో వన్య ప్రాణాలు! రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధానంగా ...

Ddu gorakhpur university latest news in hindi, photos, videos on ddu gorakhpur university inextlive jagran

Gorakhpur university : 8 फरवरी से शुरू होंगी ईवन सेमेस्टर की क्लासेज, 25 फरवरी तक आएगा रिजल्ट local2 years ago दीनदयाल उ...

వీధి శునకాల లెక్క పక్కాగా!

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వీధి కుక్కల బెడద అంతాఇంతా కాదు. వీటి దాడుల్లో తరచూ ఎంతోమందికి గాయాలవుతూనే ఉన్నాయి. అడపాదడ...

Latests News

దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా... అయితే అలర్ట్

Reported by: Published by: Last Updated:October 18, 2023 7:06 AM IST దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్తగ...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Karthika deepam: దీపను లేపేద్దాం.. మాస్టర్ ప్లాన్ వేసిన పారిజాతం.. అయ్యో వంటలక్క చచ్చిపోతుందా?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Vidadala rajini | latest vidadala rajini - eenadu

ముందస్తు బెయిలివ్వండి చిలకలూరిపేట నియోజకవర్గ తెదేపా సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ...

Up assembly: ఎమ్మెల్యే నిర్వాకం.. గుట్కా నిషేధిస్తూ యూపీ అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం

అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తినడాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌ స్పీకర్ సతీశ్ మహాన ఆదేశాలు జారీ చేశారు. ఒక ఎమ్మెల్యే చేసిన...

Top