ఈ చేపల మ్యూజియం లో వేల సంవత్సరాల నాటి 100 రకాల వెరైటీ చేపలు.. చూస్తే షాక్ అవ్వాల్సిందేనట!
ఈ చేపల మ్యూజియం లో వేల సంవత్సరాల నాటి 100 రకాల వెరైటీ చేపలు.. చూస్తే షాక్ అవ్వాల్సిందేనట!"
Play all audios:
Reported by: Published by: Last Updated:April 19, 2024 12:11 PM IST ఒకేసారి వంద రకాల చేపల జాతిని చూడాలా .. అలాగే సముద్ర అంతర్భాగంలో గల జలచరాలను మీరు చూడాలనుకుంటున్నారా .. అయితే ఈ సమ్మర్
హాలిడేస్ లో ఇక్కడికి వెళితే చాలు. సముద్ర అంతర్భాగంలోని ఎన్నో రకాలైన జలచరాలను చూసే అవకాశం మీకోసం కల్పించారు. వైజాగ్ లో ఏర్పాటు చేసిన ఈ జలచరాల మ్యూజియం వద్దకు వెళ్తే చాలు .. మీకు కొత్త అనుభూతి
అనిపించకమానదు. మరి ఆ మ్యూజియంలో ఉన్న అన్ని వింతలు , విశేషాలు లోకల్ 18 ద్వారా మీ ముందుకు ..! X వైజాగ్ లో సీ మ్యూజియం విశాఖలో భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అధ్వర్యంలో ఒక మ్యూజియం ఇప్పుడు
అందుబాటులో రాగా ,సందర్శకులు ఆ మ్యూజియాన్ని సందర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు . ఈ మ్యూజియంలో రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు, పాములు సముద్ర జీవులు అన్నీ కూడా ప్రదర్శనకు ఉన్నాయి.
ప్రత్యేకించి లక్షల సంవత్సరాల క్రితం జలరాశులైన చేపల తో పాటు కొత్త, కొత్త రకాలైన జంతువుల వరకు చాలా వరకు ప్రదర్శనలో ఉన్నాయి . ఈ ప్రదర్శన లో ప్రధానంగా నీటి గుర్రం అంటే సముద్రపు నీటి గుర్రం
ఇలాంటివి చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.సముద్రం అనేది అనంతం. ఈ భూ భాగం అంటే భూతలం ఒక వంతు ఉంటే భూమి మీద సముద్రం మూడొంతుల పైనే ఉందనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఆ సముద్రంలో
కూడా అనేక రకాల సాగర జీవాలు జీవిస్తున్నాయనేది తెలుసుకోవాల్సిన విషయం. అందులో అనేక సముద్ర జీవులు ఉంటాయి. ఈ సముద్ర జీవులు చాలా రకాలు ఉంటాయి. ఒక్క చేపల్లోనే లక్షల రకాలు ఉంటాయని సీ-కండిషన్ ప్రకారం
సైంటిస్టులు చెబుతుంటారు. అలాగే పీతలు, రొయ్యలు, పాములు ఇలా సముద్రంలో చాలా రకాలు జంతువులు ఉంటాయి. ఇలాంటి సముద్ర జీవజాతుల్ని, వాటి మూలాల్ని పరిణామ క్రమాన్ని పరిశీలించి అధ్యయనం చేసి.. అవి ఎలా
ఉంటాయి వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది..! అవి సముద్రంలో ఏ విధంగా జీవిస్తాయి..! ఎన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తాయనేది పరిశోధన చేయడమే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ప్రధాన ధ్యేయం.కర్నూలు ఎంపీ అభ్యర్థిగా
సామాన్య ఆటో డ్రైవర్ నామినేషన్ఈ సంస్థ ఇలా అధ్యయనం చేసిన తర్వాత ఆ జీవుల యొక్క పరిణామ క్రమం ను ...మానవులకు తెలిపేందుకు విశాఖ లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి పరిణామ
క్రమంలో జీవిస్తున్న చేపలు ప్రదర్శన కి ఉన్నాయి. అలాగే పీతలు, పాములు, అలాగే రొయ్యలు, నీటి గుర్రాలు ఇలా చాలా జంతుజాలం ఇక్కడ ప్రదర్శనలో ఉంది. ఒక చేపల్లోనే దాదాపు 100 రకాలు ఇక్కడ ప్రదర్శనలో
ఉంచారు. అలాగే చిన్న పీతలు, నీటి గుర్రాలు కూడా చాలా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన సీస్ స్నేక్ ఇక్కడ ప్రదర్శనలో ఉండడం విశేషం .విశాఖలో సమ్మర్ టూర్ వేస్తున్నారా..? ఈ బోట్
షికారు మీకోసమే..ఇవన్నీ ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు అలాగే సీ సైన్స్ నేర్చుకునే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని వారి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని లోకల్ 18 తో భారతీయ మత్స్య
పరిశోధన సంస్ధ సైంటిస్ట్ ప్రసాద్ వివరించారు. అలాగే ఈ ప్రదర్శనకి మూలకారణం విద్యార్థులు సముద్ర తీర, సముద్ర అంతర్భాగంగా సముద్రానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవడమేనన్నారు. సముద్ర అంతర్భాగం లో
ఉండే జీవులు ఏ విధంగా ఉంటాయో తెలియ చెప్పేందుకే తమ ఈ ప్రయత్నం చేశామన్నారు. విశాఖ లో ఫిషింగ్ హార్బర్ సమీపంలోనే గల భారతీయ మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయం వద్ద ఈ మ్యుజియంను ఏర్పాటు చేశారు. మరి
ఇంకెందుకు ఆలస్యం .. ఎలాగూ సమ్మర్ హాలిడేస్ వచ్చాయిగా .. మీ పిల్లలను ఈ మ్యూజియం వద్దకు తీసుకెళ్లండి ..వారిలో జలాచరాల పరిజ్ఞానాన్ని పెంపొందించండి మరి ! సముద్రం అనేది అనంతం. ఈ భూ భాగం అంటే భూతలం
ఒక వంతు ఉంటే భూమి మీద సముద్రం మూడొంతుల పైనే ఉందనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఆ సముద్రంలో కూడా అనేక రకాల సాగర జీవాలు జీవిస్తున్నాయనేది తెలుసుకోవాల్సిన విషయం. అందులో అనేక సముద్ర
జీవులు ఉంటాయి. ఈ సముద్ర జీవులు చాలా రకాలు ఉంటాయి. ఒక్క చేపల్లోనే లక్షల రకాలు ఉంటాయని సీ-కండిషన్ ప్రకారం సైంటిస్టులు చెబుతుంటారు. అలాగే పీతలు, రొయ్యలు, పాములు ఇలా సముద్రంలో చాలా రకాలు
జంతువులు ఉంటాయి. ఇలాంటి సముద్ర జీవజాతుల్ని, వాటి మూలాల్ని పరిణామ క్రమాన్ని పరిశీలించి అధ్యయనం చేసి.. అవి ఎలా ఉంటాయి వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది..! అవి సముద్రంలో ఏ విధంగా జీవిస్తాయి..! ఎన్ని
లక్షల సంవత్సరాలు జీవిస్తాయనేది పరిశోధన చేయడమే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ప్రధాన ధ్యేయం. advertisement ఈ సంస్థ ఇలా అధ్యయనం చేసిన తర్వాత ఆ జీవుల యొక్క పరిణామ క్రమం ను ...మానవులకు తెలిపేందుకు
విశాఖ లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి పరిణామ క్రమంలో జీవిస్తున్న చేపలు ప్రదర్శన కి ఉన్నాయి. అలాగే పీతలు, పాములు, అలాగే రొయ్యలు, నీటి గుర్రాలు ఇలా చాలా జంతుజాలం
ఇక్కడ ప్రదర్శనలో ఉంది. ఒక చేపల్లోనే దాదాపు 100 రకాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. అలాగే చిన్న పీతలు, నీటి గుర్రాలు కూడా చాలా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన సీస్ స్నేక్
ఇక్కడ ప్రదర్శనలో ఉండడం విశేషం . advertisement ఇవన్నీ ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు అలాగే సీ సైన్స్ నేర్చుకునే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని వారి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని
లోకల్ 18 తో భారతీయ మత్స్య పరిశోధన సంస్ధ సైంటిస్ట్ ప్రసాద్ వివరించారు. అలాగే ఈ ప్రదర్శనకి మూలకారణం విద్యార్థులు సముద్ర తీర, సముద్ర అంతర్భాగంగా సముద్రానికి సంబంధించిన అంశాలు
తెలుసుకోవడమేనన్నారు. సముద్ర అంతర్భాగం లో ఉండే జీవులు ఏ విధంగా ఉంటాయో తెలియ చెప్పేందుకే తమ ఈ ప్రయత్నం చేశామన్నారు. విశాఖ లో ఫిషింగ్ హార్బర్ సమీపంలోనే గల భారతీయ మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయం
వద్ద ఈ మ్యుజియంను ఏర్పాటు చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం .. ఎలాగూ సమ్మర్ హాలిడేస్ వచ్చాయిగా .. మీ పిల్లలను ఈ మ్యూజియం వద్దకు తీసుకెళ్లండి ..వారిలో జలాచరాల పరిజ్ఞానాన్ని పెంపొందించండి మరి !
Location : Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh First Published : April 19, 2024 12:11 PM IST Read More
Trending News
హైదరాబాద్ ఎంఎంటీఎస్పై నీలినీడలుఇప్పటికే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు పూర్తవుతాయా అనే సందేహం నెలక...
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్డెస్క్: భారత్లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
Game changer: ‘గేమ్ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Latests News
ఈ చేపల మ్యూజియం లో వేల సంవత్సరాల నాటి 100 రకాల వెరైటీ చేపలు.. చూస్తే షాక్ అవ్వాల్సిందేనట!Reported by: Published by: Last Updated:April 19, 2024 12:11 PM IST ఒకేసారి వంద రకాల చేపల జాతిని చూడాలా .. అలాగే సముద్ర ...
Youtube | latest youtube - eenaduఊరు... పల్లె‘టూరు’! చూడాలే కానీ పల్లెల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ! వినాలేగానీ ప్రతి పల్లెదీ ఆసక్తికరమైన కథే..! తెలుగు రా...
Ncb recovers cannabis from comedian bharti singh, husband haarsh limbachiyaa's mumbai residenceBharti Singh’s name had cropped up during the interrogation of a drug peddler, after which her residence was searched, a...
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (01-06-2025) ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. తోటివారి సహ...
Kerala's v. Muraleedharan to join modi ministryThiruvananthapuram, May 30 (IANS) Kerala BJP President V. Muraleedharan is set to join Prime Minister Narendra Modi'...