Donald trump: భారత్‌, పాక్‌లు దాడులను ఆపేయాలి: ఇరు దేశాలకు ట్రంప్‌ ఆఫర్‌

Eenadu

Donald trump: భారత్‌, పాక్‌లు దాడులను ఆపేయాలి: ఇరు దేశాలకు ట్రంప్‌ ఆఫర్‌"

Play all audios:

Loading...

భారత్‌, పాక్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ట్రంప్‌ తాజాగా సూచించారు. ఇరు దేశాలు తమ విభేదాలు పరిష్కరించుకోవడానికి సహాయం చేస్తానని పేర్కొన్నారు.  వాషింగ్టన్‌: పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌


మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపుదాడులతో (Operation Sindoor) విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్‌,


పాక్‌లను కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా స్పందించారు. ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇరుదేశాలు ఒకరిపైఒకరు దాడులు చేయడం ఆపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు


ట్రంప్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఇరు దేశాలు తమ విభేదాలు పరిష్కరించుకోవడానికి తాను సహాయం చేస్తానని పేర్కొన్నారు.  ‘‘భారత్‌, పాక్‌ల మధ్య పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రెండు దేశాల గురించి నాకు చాలా


తెలుసు. వాటితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే చేసేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో


భారత్‌, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేస్తాను’’ అని ట్రంప్‌ అన్నారు.  పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్‌లోని తొమ్మిది


ఉగ్రస్థావరాలపై ఇండయన్‌ ఆర్మీ దాడులు చేయడంతో సుమారు 70 మందికి పైగానే టెర్రరిస్టులు చనిపోయినట్లు సమాచారం. అయితే భారత్‌ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, 46 మందికి గాయాలయ్యాయని


పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్‌ (ISPR) డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. ఇక భారత దాడులతో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాక్‌ బలగాలు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి


షెల్లింగ్‌, కాల్పులతో దాడులు తీవ్రతరం చేసింది. దీంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా, ఒక జవాను అమరుడయ్యాడు. 43 మంది పౌరులు గాయపడ్డారు. 


Trending News

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

Puri jagannadh | latest puri jagannadh - eenadu

ఆ ద్వీపానికి ఎవరెళ్లినా చంపేస్తారు.. వాళ్లింకా హంటర్‌ గ్యాదరర్సే: పూరి జగన్నాథ్‌ వలసవాదం కారణంగా రకరకాల మనుషులు, భాషలు, ...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Latests News

Donald trump: భారత్‌, పాక్‌లు దాడులను ఆపేయాలి: ఇరు దేశాలకు ట్రంప్‌ ఆఫర్‌

భారత్‌, పాక్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ట్రంప్‌ తాజాగా సూచించారు. ఇరు దేశాలు తమ విభేదాలు పరిష్కరించుకోవడానికి సహాయం...

మోస్ట్ పాపులర్ హీరోయిన్.. 12మందితో ఎఫైర్.. అతనితో పెళ్లి.. చివరికి ఒంటరిగా

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this date

Chiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...

Renewable energy: 187. 5 mw సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించిన agel

గుజరాత్‌లోని ఖావ్డా వద్ద 187.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ మొత్తం పునరుత్పాదక ఇంధ...

ఫ్రిజ్‌లోని ఈ రహస్య బటన్‌ను ఎప్పుడైనా గమనించారా..!

ఇక మీ ఫ్రిజ్ సరిగ్గా చల్లబడకపోతే, డయల్ నంబర్‌ను పెంచండి. అలాగే, ఫ్రీజర్ ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటే, డయల్ నంబర్‌ను తగ్గిం...

Top