Lsg vs rcb: రిషభ్ పంత్ సెంచరీ.. బెంగళూరు లక్ష్యం 228
Lsg vs rcb: రిషభ్ పంత్ సెంచరీ.. బెంగళూరు లక్ష్యం 228"
Play all audios:
లఖ్నవూ: ఐపీఎల్ (IPL) 2025లో నేటితో లీగ్ దశ ముగియనుంది. లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. లఖ్నవూ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు
దూరమవగా.. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆర్సీబీ గెలిస్తే క్వాలిఫయర్- 1లో పంజాబ్తో తలపడుతుంది. ఈ కీలక మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు విఫలమవడంతో టాస్ ఓడి
బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన కెప్టెన్ రిషభ్ పంత్ (118*; 61 బంతుల్లో 11 ఫోర్లు, 8
సిక్స్లు) లీగ్ చివరి మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో అర్ధ శతకం, 54 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీతో
చెలరేగాడు. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే (14) త్వరగానే నిష్క్రమించగా.. మార్ష్, పంత్ రెండో వికెట్కు 78 బంతుల్లో 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నికోలస్ పూరన్ (13) పరుగులు చేశాడు. బెంగళూరు
బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్పామ్ శుద్ధి ప్...
Latests News
Lsg vs rcb: రిషభ్ పంత్ సెంచరీ.. బెంగళూరు లక్ష్యం 228లఖ్నవూ: ఐపీఎల్ (IPL) 2025లో నేటితో లీగ్ దశ ముగియనుంది. లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ...
Operation sindoor: మమ్మల్ని సంప్రదించకుండానే అఖిలపక్షంలో యూసఫ్ పఠాన్ పేరు: తృణమూల్పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు భారత్ తరఫున విదేశాలకు వెళ్తున్న దౌత్యబృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్...
Ravindra jadeja: ధోనీ మూడ్ సరిగా లేనప్పుడు అతడితో మాట్లాడటానికి ఇప్పటికీ సంకోచిస్తా: రవీంద్ర జడేజాఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ ధోనీని (MS Dhoni) తాను మొదటిసారి కలిసినప్పటి సంఘటనను టీమ్ఇండియా ఆల్ రౌ...
Coronavirus: దేశంలో కొత్త కొవిడ్ వేరియంట్లు.. వెల్లడించిన ఇన్సాకాగ్(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ (coronavirus) గురించి పూర్తిగా మర్చిపోతున్న తరుణంలో మరోసారి పంజా విస...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (26/05/2025)26/05/2025 18:32(IST) చంద్రబాబు అధ్యక్షతన పదో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ సమావేశం జ్భేటీలో పాల్గొన్న ఆర్థిక, ప్రణాళికశాఖ...