Ashwini vaishnaw: ఉగ్రవాద కట్టడి పుస్తకాన్ని భారత్ పునర్ లిఖిస్తోంది: కేంద్ర మంత్రి
Ashwini vaishnaw: ఉగ్రవాద కట్టడి పుస్తకాన్ని భారత్ పునర్ లిఖిస్తోంది: కేంద్ర మంత్రి"
Play all audios:
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తంచేశారు. ఇంటర్నెట్డెస్క్: పహల్గాం ఘటన అమాయక ప్రజలపై జరిగిన దాడి కాదని..
అది భారత్ మనస్సాక్షిపై జరిగిన దాడి అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పేర్కొన్నారు. పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్
(Operation Sindoor) విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. బుధవారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఆయన ఈమేరకు మాట్లాడారు. ‘పహల్గాంలో జరిగిన ఊచకోత అమాయక ప్రజల జీవితాలపై జరిగిన దాడి
మాత్రమే కాదు. అది భారతదేశ మనస్సాక్షిపై జరిగిన దాడి. దానికి ప్రతిస్పందనగా ఉగ్రవాద కట్టడి పుస్తకాన్ని తిరిగిరాయాలని భారత్ నిర్ణయిచుకుంది. ప్రధాని మోదీ (Narendra Modi) నాయకత్వంలో ఆపరేషన్
సిందూర్ చేపట్టాం. ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్థాన్కు ఇచ్చాం’ అని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆపరేషన్ సిందూర్లో మోదీ తీసుకున్న పలు కీలక చర్యల గురించి వైష్ణవ్
ప్రస్తావించారు. * పాక్ను నమ్మలేం.. ఇళ్లకు వెళ్లలేం..: సరిహద్దు గ్రామాల ప్రజలు పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో భారత్ ఆపరేషన్
సిందూర్ పేరుతో పాక్లో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్.. జమ్మూకశ్మీర్లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇరుదేశాల మధ్య
ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా.. ప్రస్తుతం అది కొనసాగుతోంది.
Trending News
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్డెస్క్: భారత్లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్ షెడ్యూలు విడుదలస్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్తో మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్...
Game changer: ‘గేమ్ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Latests News
Ashwini vaishnaw: ఉగ్రవాద కట్టడి పుస్తకాన్ని భారత్ పునర్ లిఖిస్తోంది: కేంద్ర మంత్రిప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తంచేశ...
పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేంసాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ ఏడాది ...
Golden dome: అమెరికా రక్షణకు బంగారు కవచం.. ఏమిటీ గోల్డెన్ డోమ్..?Golden Dome| ఇంటర్నెట్డెస్క్: హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన వ్యవస్...
Ranya rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు బెయిల్ వచ్చినా జైల్లోనేబెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసులో (Gold Smuggling Case) అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) స్పెషల్ న్యాయస్థా...
Chandrababu: అంతా దైవ మాయ అంటున్న సీఎం చంద్రబాబు.. కారణం ఈ లెక్కే!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...