Pm modi: నాడు పటేల్‌ మాటలు విని ఉంటే.. పహల్గాం దాడి జరిగేది కాదు: ప్రధాని మోదీ

Eenadu

Pm modi: నాడు పటేల్‌ మాటలు విని ఉంటే.. పహల్గాం దాడి జరిగేది కాదు: ప్రధాని మోదీ"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ తొలి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాటలు విని ఉంటే..  భారత్‌లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో


భాగంగా గుజరాత్‌ (Gujarat)కు వెళ్లిన ఆయన..  మంగళవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) గురించి మాట్లాడారు. సీమాంతర


ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan).. ఉగ్రదాడులతో భారత్‌లో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు.     ‘ఉగ్రవాదాన్ని పాక్‌ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోంది. దీన్ని


భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాక్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరయ్యి, ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. ఆ దేశ ఆర్మీ కూడా వారికి సెల్యూట్‌ చేసింది. ఉగ్రవాదం అనేది


పరోక్ష యుద్ధం కాదని.. పాకిస్థాన్‌ యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తోంది. దానికి తగినట్లే స్పందిస్తాం. భారత్‌ ఎవరితోనూ యుద్ధం కోరుకోవట్లేదు. మేము శాంతంగా ఉండటంతో పాటు ఇతరులు అలాగే


ఉండాలనుకుంటాం. కానీ, పరోక్ష యుద్ధంతో మా బలాన్ని పరీక్షిస్తే.. సహించేది లేదు’ అని మోదీ పేర్కొన్నారు.  * ట్రెండింగ్‌లో #ఫండ్‌కావేరిఇంజిన్‌.. దీని కథేంటో తెలుసా? నాడు పటేల్‌ మాట విని ఉంటే..


1947 నాటి భారత విభజన గురించి మోదీ సభలో ప్రస్తావించారు. ‘1947లో భారత్‌ రెండు ముక్కలైంది.  అదేరోజు రాత్రి కశ్మీర్‌లో తొలిసారి ఉగ్రదాడి జరిగింది. సాయుధ మూకల సాయంతో కశ్మీర్‌లోని కొంత భాగాన్ని


పాక్‌ ఆక్రమించుకుంది. ఆ రోజున ఉగ్రవాదులను ఏరివేసి, ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సలహా విని ఉంటే.. భారత్‌లో ఉగ్రదాడుల పరంపర కనిపించేది కాదు.కానీ


అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ మాటవినలేదు. అప్పటి నుంచి పర్యాటకులు, యాత్రికులు, పౌరుల లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. పహల్గాంలో జరిగింది కూడా అందుకు ఉదాహరణ’ అని మోదీ వెల్లడించారు. 


Trending News

Trump warning: ‘ఆంక్షలు, సుంకాలు విధిస్తా’.. రష్యాకు ట్రంప్‌ హెచ్చరిక

ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరిక...

Ysrcp turned ap into 'hatyandhra pradesh': chandrababu naidu

According to the police, Venkata Naidu, who was a building contractor, suffered a loss of Rs 2 crore because of Krishna’...

Beach riddle: ఈ ఫోటో చూడండి.. వీరిలో ఎవరు బతికి ఉన్నారో, ఎవరు చనిపోయారో చెప్పగలరా..?

Published by: Last Updated:March 30, 2024 2:20 PM IST ఒక ఛాలెంజింగ్ పజిల్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ (X)లో వైర...

Teacher training: ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు.. ఎక్కడంటే..

Reported by: Published by: Last Updated:October 06, 2024 6:42 PM IST విద్యార్థులు వారి పనులు వారు చేసుకోవడం మానేశారు. కొ...

Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. 100% సుంకాలు విధిస్తామని హెచ్చరిక..!

Published by: Last Updated:December 02, 2024 11:42 AM IST బ్రిక్స్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా డ...

Latests News

Pm modi: నాడు పటేల్‌ మాటలు విని ఉంటే.. పహల్గాం దాడి జరిగేది కాదు: ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ తొలి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాటలు విని ఉంటే..  భారత్‌లో ఉగ్రదాడుల పరంపర ఉండే...

Top ten news @ 5pm: ఈనాడు. నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5pm (nov 17)

1. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రే...

Rgukt 2025 admissions: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యా...

Tulasankramana: How Kodavas of Karnataka celebrate this annual festival

SubscribeSUBSCRIBER ONLYPODCASTPODCASTSouth CentralWhats Your Ism?VIDEOVIDEOLet me explainYen Endra KelviLONG FORMFLIXSU...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Top