Teacher training: ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు.. ఎక్కడంటే..
Teacher training: ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు.. ఎక్కడంటే.."
Play all audios:
Reported by: Published by: Last Updated:October 06, 2024 6:42 PM IST విద్యార్థులు వారి పనులు వారు చేసుకోవడం మానేశారు. కొన్ని మామూలు పనులు చేసుకోవడం కోసం పనిమనుషుల కోసం వేచి ఉంటున్నారు. ఇలా
వారు సోమరితనానికి అలవాటు పడ్డారు. విద్యార్థులు వారి పనులు వారు చేసుకోవడం మానేశారు. కొన్ని మామూలు పనులు చేసుకోవడం కోసం పనిమనుషుల కోసం వేచి ఉంటున్నారు. ఇలా వారు సోమరితనానికి అలవాటు పడ్డారు.
ఇది మానసిక శక్తిని కూడా దెబ్బతీస్తుంది. ఇలా శారీరకంగా మరియు మానసికంగా బలహీనపడినవారు తేలికగా ఎలా డబ్బు సంపాదించాలి లేదా ఎవరిని బానిసలుగా చేసుకుని సేవలు చేయించుకోవాలి అని ఆలోచిస్తారు. ఈ
ఆలోచనలే కొంత కాలానికి నేరప్రవృత్తికి దారి తీస్తాయి. చదువు దశలోనే విద్యార్థి శారీరక మానసిక ప్రవర్తనను అర్థం చేసుకోవటం వారి స్థాయికి తగ్గ బోధన, బోధనాంశాలు అంది ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యంగా
ఉపాధ్యాయులది.ఇందులో ఏ పొరపాటు జరిగిన విద్యార్థిలో సర్దుబాటు సామర్థ్యం కోల్పోవడం, సంఘర్షణకు లోను కావటం, ఒత్తిడి, ఆందోళన మధ్య సతమతమవ్వడం, విద్యార్థులు స్కూల్ రావటమే మానేయాల్సిన పరిస్థితులకు
దారితీస్తాయి. ఇవి కాక ఎన్నో రకాల మానసిక రుగ్మతులకు లోనవుతారు. కావున ఉపాధ్యాయులు ఇలాంటి విషయాలపై అవగాహన చేసుకోవడంపై అటువంటి విద్యార్థులను గుర్తించడం వంటివి చేస్తుండాలి. వారి లోపాలను సరిదిద్ది
సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండేలా చేయటం వంటివి చేస్తుండాలి. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థులు సరైన పద్ధతిలో వినియోగించుకుని వారితోను వారి చుట్టూ ప్రపంచంతో అనుసంధానమై
మంచి జీవితాన్ని గడపటానికి అవసరమైన విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఇస్తున్నారు.విద్యార్థుల సామర్థ్యం, సమర్థత కలిగి ఉండడం, మాట్లాడడం ప్రతి విద్యార్థికి వస్తుంది.
అయితే ఒక సమాచారాన్ని ఇతరులకు అడిగి తెలుసుకోవడం సమర్థత. అలాగే రాయడం కూడా ప్రతి విద్యార్థికి వస్తుంది. అయితే తమ అవసరం కోసం ఒక దరఖాస్తు ఫారం రాయగలగడం సమర్థత. ఈ కోణంలో విద్యార్థుల సామర్ధ్యాలను
వెలికి తీయాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ తరగతులు అవసరమని ఉపాధ్యాయులకు.. గుంటూరులో ఉచిత శిక్షణను విద్యార్థుల్లో మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి, ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ఉపాధ్యాయులకు
గుంటూరులో అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.ఈ మేరకు స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యూకేటర్స్, పేరెంట్స్ (స్టెప్) సమన్వయకర్తలు సత్యప్రసాద్, ఒడ్డి, సేతు రామేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటన
విడుదల చేశారు. కావున అనంతపురం జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేక్కల్లులోని రమణారావు, సావిత్రమ్మ ధ్యాన ఆరోగ్య ఆశ్రమం వేదికగా
శిక్షణా తరగతులు ఉంటాయి. శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజనాలతో పాటు మెటీరియల్, సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు 9490419365, 94915 09440 నంబర్లకు ఫోన్ చేసి
పేర్లు నమోదు చేసుకోవాలి. ఇందులో ఏ పొరపాటు జరిగిన విద్యార్థిలో సర్దుబాటు సామర్థ్యం కోల్పోవడం, సంఘర్షణకు లోను కావటం, ఒత్తిడి, ఆందోళన మధ్య సతమతమవ్వడం, విద్యార్థులు స్కూల్ రావటమే మానేయాల్సిన
పరిస్థితులకు దారితీస్తాయి. ఇవి కాక ఎన్నో రకాల మానసిక రుగ్మతులకు లోనవుతారు. కావున ఉపాధ్యాయులు ఇలాంటి విషయాలపై అవగాహన చేసుకోవడంపై అటువంటి విద్యార్థులను గుర్తించడం వంటివి చేస్తుండాలి. వారి
లోపాలను సరిదిద్ది సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండేలా చేయటం వంటివి చేస్తుండాలి. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థులు సరైన పద్ధతిలో వినియోగించుకుని వారితోను వారి చుట్టూ
ప్రపంచంతో అనుసంధానమై మంచి జీవితాన్ని గడపటానికి అవసరమైన విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఇస్తున్నారు. advertisement విద్యార్థుల సామర్థ్యం, సమర్థత కలిగి ఉండడం,
మాట్లాడడం ప్రతి విద్యార్థికి వస్తుంది. అయితే ఒక సమాచారాన్ని ఇతరులకు అడిగి తెలుసుకోవడం సమర్థత. అలాగే రాయడం కూడా ప్రతి విద్యార్థికి వస్తుంది. అయితే తమ అవసరం కోసం ఒక దరఖాస్తు ఫారం రాయగలగడం
సమర్థత. ఈ కోణంలో విద్యార్థుల సామర్ధ్యాలను వెలికి తీయాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ తరగతులు అవసరమని ఉపాధ్యాయులకు.. గుంటూరులో ఉచిత శిక్షణను విద్యార్థుల్లో మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి,
ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ఉపాధ్యాయులకు గుంటూరులో అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. advertisement ఈ మేరకు స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యూకేటర్స్, పేరెంట్స్ (స్టెప్) సమన్వయకర్తలు
సత్యప్రసాద్, ఒడ్డి, సేతు రామేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కావున అనంతపురం జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం
నేక్కల్లులోని రమణారావు, సావిత్రమ్మ ధ్యాన ఆరోగ్య ఆశ్రమం వేదికగా శిక్షణా తరగతులు ఉంటాయి. శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజనాలతో పాటు మెటీరియల్, సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి
ఉన్న ఉపాధ్యాయులు 9490419365, 94915 09440 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలి. Location : Anantapur,Andhra Pradesh First Published : October 06, 2024 6:42 PM IST Read More
Trending News
Kaleshwaram project probe: KCR points fingers at KLIS engineersHYDERABAD: Former chief minister K Chandrasekhar Rao on Wednesday made it clear that all technical decisions related to ...
Andhra government to implement ‘Talliki Vandanam’ from todayVIJAYAWADA: On the occasion of the first anniversary of the coalition government, the State has decided to roll out the ...
vodaphone | TechCrunchSAVE $200+ ON YOUR TECHCRUNCH ALL STAGE PASS BUILD SMARTER. SCALE FASTER. CONNECT DEEPER. JOIN VISIONARIES FROM PRECURSO...
After 'soorarai pottru', sudha kongara to join hands with karthi for new projectMeanwhile, Karthi awaits the release of his upcoming film _Sulthan,_ which has been directed by Bakkiyaraj Kannan. Produ...
దుబ్బాక తీర్పు నేడేసాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక విజేతలెవరో నేడు తేలిపోనుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా యి...
Latests News
Teacher training: ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు.. ఎక్కడంటే..Reported by: Published by: Last Updated:October 06, 2024 6:42 PM IST విద్యార్థులు వారి పనులు వారు చేసుకోవడం మానేశారు. కొ...
Former mla svsn varma alleges illegal sand mining in andhra's pithapuramKAKINADA: Former MLA SVSN Varma alleged that large-scale illegal sand mining had been going on unabated in Pithapuram As...
Nandamuri balakrishna and gopichand malineni team up for new filmThe film will be produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner. While the plot, supporting cast, an...
వాటర్ బాటిల్ క్యాప్స్.. వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా..?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Telangana news: కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటుకొత్తగూడెంలో 17 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. కొత్తగూడెం నేరవిభాగం:...