Vmrda: విశాఖలో 6 నెలల్లో మెట్రో రైలు పనులు ప్రారంభిస్తాం: ప్రణవ్‌ గోపాల్‌

Eenadu

Vmrda: విశాఖలో 6 నెలల్లో మెట్రో రైలు పనులు ప్రారంభిస్తాం: ప్రణవ్‌ గోపాల్‌"

Play all audios:

Loading...

విశాఖపట్నం: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొనేందుకు సీఎం చంద్రబాబు నిర్దేశిస్తున్న లక్ష్యాలను చేరుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై


వీఎంఆర్‌డీఏలో సమావేశం జరిగింది. క్రెడాయ్‌, నరెడ్కో, అప్రెడా ప్రతినిధులతో వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ఎం.వి.ప్రణవ్‌ గోపాల్‌ ఈ సమావేశం నిర్వహించారు. మధురవాడలో ఉన్న 87.80 ఎకరాల భూమిని పీపీపీ పద్ధతిలో


అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను వివరించారు.  పశ్చిమ్‌బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకు బీచ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించారు. 


ఇప్పటికే డబుల్ డెక్కర్ మోడల్‌లో డీపీఆర్‌ సిద్ధమైన మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు 3 నుంచి 6 నెలల్లో ప్రారంభం అయ్యి, వచ్చే మూడున్నర ఏళ్ళలో పూర్తి అవుతాయన్నారు.   ప్రతిపాదిత భూమి.. కన్వెన్షన్


సెంటర్ల, హాస్పిటాలిటీ, రెసిడెన్షియల్, కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర నిర్మాణాలకు అనువుగా ఉన్న ప్రదేశమని, మెట్రో స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలోనే ఉందని తెలిపారు. ముఖ్యమైన రహదారులతో


అనుసంధానమై ఉందని, డేటా సిటీ ఆఫ్ సౌత్ కాపులుప్పాడకి ఒక కిలోమీటర్ దూరంలో ఉండడం,  సమీపంలోనే ఐటీసిటీ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండడం ఈ భూమికి అదనపు ఆకర్షణ అని తెలిపారు. ఈనెల


23న హైదరాబాద్‌లో, 30న బెంగళూరులో ఈ భూమికి సంబంధించి వీఎంఆర్‌డీఏ రోడ్ షో నిర్వహిస్తుందని తెలిపారు. 


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Latests News

Vmrda: విశాఖలో 6 నెలల్లో మెట్రో రైలు పనులు ప్రారంభిస్తాం: ప్రణవ్‌ గోపాల్‌

విశాఖపట్నం: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొనేందుకు సీఎం చంద్ర...

Shruti haasan opens up about working with prabhas-prashanth neel on 'salaar'

Shruti Haasan shared that she is honoured to be a part of the 'Salaar' team with Prabhas and director Prashant...

Tg eapcet: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే..

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురకే వచ్చాయి. B...

Peru: parlament setzt präsident martín vizcarra ab

------------------------- * * X.com * Facebook * E-Mail * * * X.com * Facebook * E-Mail * Messenger * WhatsApp * Zweiein...

Kitchen tips : ఈ ట్రిక్స్‌తో సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోండి.. నిమిషం కూడా పట్టదు

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top