Ap liquor scam: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఈనెల 20వరకు రిమాండ్‌

Eenadu

Ap liquor scam: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఈనెల 20వరకు రిమాండ్‌"

Play all audios:

Loading...

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి (ఏ32)లకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్‌ విధించింది. విజయవాడ: మద్యం కుంభకోణం


కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి (ఏ32)లకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్‌ విధించింది. నిందితులిద్దరినీ కాసేపట్లో విజయవాడ


జిల్లా జైలుకు తరలించనున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఏడుగురిని సీఐడీ అరెస్టు చేసింది. ఇప్పటికే రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్‌, గోవిందప్ప, బాలాజీలను


అరెస్టు చేసిన సీఐడీ.. శుక్రవారం రాత్రి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.


Trending News

Chandrababu: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

కడప: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ ఛ...

Nri news: దోహాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

దోహా: ఖతార్‌ రాజధాని నగరం దోహాలో తెదేపా మినీ మహానాడు, తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలు వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీ

దిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...

కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే...

Latests News

Ap liquor scam: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఈనెల 20వరకు రిమాండ్‌

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి (ఏ32)లకు విజయవాడ ...

Nri news: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలతో ‘తానా’ మాటామంతీ విజయవంతం

డాలస్‌, టెక్సాస్‌ (అమెరికా): తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం ని...

Business news | latest business news - eenadu

SAM ALTMAN: సీఈఓ కోసం... ఉద్యోగులందరి రాజీనామా! బిల్‌ గేట్స్‌ - మైక్రోసాఫ్ట్‌ అధినేత. స్టీవ్‌ జాబ్స్‌- ఆపిల్‌ సృష్టికర్త...

Nimmala rama naidu: రూ. వెయ్యి పింఛన్‌ పెంచేందుకు జగన్‌కు ఐదేళ్లు పట్టింది.. మంత్రి నిమ్మల ఎద్దేవా

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు పింఛన్‌ను రూ.వెయ్యి పెంచడానికి విడతల వారీగా ఐదేళ్లు పట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala...

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...

Top