ఈ తండావాసులు చేసిన పనికి.. అందరూ సెల్యూట్ చేస్తున్నారు.. కారణం ఇదే..
ఈ తండావాసులు చేసిన పనికి.. అందరూ సెల్యూట్ చేస్తున్నారు.. కారణం ఇదే.."
Play all audios:
Reported by: Published by: Last Updated:September 17, 2024 8:23 PM IST బతికి ఉన్నపుడే తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని ప్రస్తుత తరుణంలో తమకు జన్మనిచ్చి ఉత్తములుగా తీర్చిదిద్ధిన
తల్లిదండ్రులకు గుడులు కట్టి పూజిస్తున్నారు ఆ తండా వాసులు. బతికి ఉన్నపుడే తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని ప్రస్తుత తరుణంలో తమకు జన్మనిచ్చి ఉత్తములుగా తీర్చిదిద్ధిన తల్లిదండ్రులకు గుడులు
కట్టి పూజిస్తున్నారు ఆ తండా వాసులు. ఈ ఘటన ఎక్కడో జరిగింది అనుకుంటున్నారా? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తౌర్య తండా లో చోటుచేసుకుంది.తౌరియా తండాలో తౌర్య నాయక్ కుమారులు తమకు జన్మనిచ్చిన
తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారి జ్ఞాపకాలకు గుర్తుగా విగ్రహాలను ఏర్పాటు చేసి ఏటేటా ఉత్సవాలు చేస్తు వారిని స్మరించుకుంటున్నారు. తమ తల్లిదండ్రులు జీవించి ఉన్న సమయంలో ఎలా చూశామో వారు
చనిపోయిన తర్వాత కూడా అలాగే వారి పట్ల ప్రేమానురాగాలు పంచాలనే సంకల్పంతో వారి విగ్రహాలతో ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు.ఇలా తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం కలగడం మాకు చాలా ఆనందంగా ఉందని, తమ
వారసులు కూడా తమ యొక్క పూర్వీకులను మరచిపోకుండా వారి జ్ఞాపకార్థం ఈ ఆలయాలు ఉంటాయని తెలిపారు. అలాగే తన తండ్రి గతంలో రాజకీయ పార్టీలో ఉంటూ తండాకి, తండాల్లో నివసించే ప్రజలకు, యువకులకు ఎంతో సేవలు
చేశారని అన్నారు.ప్రతి ఒక్కరూ ఆ సేవలను గుర్తించుకోవాలనే ఉద్దేశంతోనే నేడు ఆ తండాలో తౌరియా నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కుమారులు తెలిపారు. ఏది ఏమైనా ఇటీవల సమాజంలో తల్లిదండ్రులను
వదిలేస్తున్న కాలంలో వీరు మాత్రం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారిని గుర్తించుకొని వారికి ప్రతి సంవత్సరం ఉత్సవాల లాగా పండుగ జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ కుమారులను ఇప్పుడు తండావాసులు
అభినందిస్తున్నారు. తౌరియా తండాలో తౌర్య నాయక్ కుమారులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారి జ్ఞాపకాలకు గుర్తుగా విగ్రహాలను ఏర్పాటు చేసి ఏటేటా ఉత్సవాలు చేస్తు వారిని
స్మరించుకుంటున్నారు. తమ తల్లిదండ్రులు జీవించి ఉన్న సమయంలో ఎలా చూశామో వారు చనిపోయిన తర్వాత కూడా అలాగే వారి పట్ల ప్రేమానురాగాలు పంచాలనే సంకల్పంతో వారి విగ్రహాలతో ఆలయాన్ని నిర్మించినట్లు
తెలిపారు. ఇలా తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం కలగడం మాకు చాలా ఆనందంగా ఉందని, తమ వారసులు కూడా తమ యొక్క పూర్వీకులను మరచిపోకుండా వారి జ్ఞాపకార్థం ఈ ఆలయాలు ఉంటాయని తెలిపారు. అలాగే తన తండ్రి గతంలో
రాజకీయ పార్టీలో ఉంటూ తండాకి, తండాల్లో నివసించే ప్రజలకు, యువకులకు ఎంతో సేవలు చేశారని అన్నారు. advertisement ప్రతి ఒక్కరూ ఆ సేవలను గుర్తించుకోవాలనే ఉద్దేశంతోనే నేడు ఆ తండాలో తౌరియా నాయక్
విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కుమారులు తెలిపారు. ఏది ఏమైనా ఇటీవల సమాజంలో తల్లిదండ్రులను వదిలేస్తున్న కాలంలో వీరు మాత్రం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారిని గుర్తించుకొని వారికి ప్రతి
సంవత్సరం ఉత్సవాల లాగా పండుగ జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ కుమారులను ఇప్పుడు తండావాసులు అభినందిస్తున్నారు. Location : Mahabubabad,Warangal,Telangana First Published : September 17, 2024 8:23 PM
IST Read More
Trending News
Video clip from pawan kalyan’s 'katamarayudu' leaked onlineSeveral actors have faced the same problem. Incidentally, a clipping of Pawan’s _Atharintiki Daredi_ was also out before...
Dsp | ప్రొడ్యూసర్స్కి ఇచ్చిపడేసిన డీఎస్పి..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
‘vaarthakal ithuvare’ review: vinay forrt's rural drama is let down by bad writingA village setting, some tunes of rural flavour, some paddy fields, a toddy shop and villagers who know each other so wel...
Tirumala: ఉగాది పర్వదినం నాడు వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల శ్రీవారి ఆలయంCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Vishesham review: chinnu chandni-anand madhusoodhanan elevate a predictable family dramaWhen _Vishesham_ opens, we see a distraught Sujith Bhakthan (Anand Madhusoodhanan) struggling to get over his short marr...
Latests News
ఈ తండావాసులు చేసిన పనికి.. అందరూ సెల్యూట్ చేస్తున్నారు.. కారణం ఇదే..Reported by: Published by: Last Updated:September 17, 2024 8:23 PM IST బతికి ఉన్నపుడే తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోన...
Pandemic: 2025లో మరో మహమ్మారికి కారణమయ్యే 5 అంటు వ్యాధులు ఇవే..!వేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ, పట్టణీకరణ, పర్యావరణ మార్పుల వల్ల రాబోయే మహమ్మారి (Pandemic) అత్యంత ప్రమాదకారిగా ఉండే అవకాశ...
Priyanka Chopra- Nick Jonas Sangeet: Isha Ambani reaches Jodhpur in style with Mukesh-Nita Ambani, Radhika MerchantMukesh Ambani was pictured with daughter Isha on their arrival at the Jodhpur airport. The saas-bahu jodi looked adorabl...
Watch: in 'vinnaithaandi varuvaayaa' reboot, trisha is back as jessieSince the lockdown began, artists from the industry have been working remotely. We saw music director Ghibran record an ...
Telugu producer suresh babu bags remake rights of simbu-kalyani’s maanaaduProducer Suresh Babu's production house on Thursday announced that it has acquired the remake rights for Tamil bloc...