బై బై గణేశా.. కళకళలాడిన ఘాట్.. భక్తిశ్రద్దలతో గణనాధుల నిమజ్జనోత్సవం

Telugu

బై బై గణేశా.. కళకళలాడిన ఘాట్.. భక్తిశ్రద్దలతో గణనాధుల నిమజ్జనోత్సవం"

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:September 16, 2024 10:57 AM IST బై బై గణేశా అంటూ గణనాధుడికి వీడ్కోలు పలికారు భక్తులు. ఎటు చూసినా గణనాధుడి నామస్మరణ ఆ నిమజ్జనోత్సవంలో కనిపించింది. X


NEWS18 కర్నూలు జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం అంబరాన్నంటింది. జంట నగరాల తర్వాత అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవాలు సాగే ప్రాంతంగా కర్నూలు జిల్లా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. తుంగభద్ర, 2


ఉపనదులు కలిసి తుంగభద్రగా ప్రవహించే తుంగభద్ర జలాలలో స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది.కర్నూలు జిల్లాలో 1981వ సంవత్సరంలో కేవలం 2 విగ్రహాలతో ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు


నేడు వేల సంఖ్యలో ఏర్పాటు చేసి పూజించడం విశేషం. ఇందులో భాగంగా ఏడాది కూడా అత్యధికంగా కర్నూలు పట్టణంలో ''వీధికో వినాయకుడు'' అంటూ దాదాపు 2 వేల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు


అధికారులు తెలుపుతున్నారు. ఏడాది పర్యావరణ పరిరక్షణలో భాగంగా దాదాపు 50% మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. భాద్రపద మాసంలో హిందువులు ఎంతో సంబరంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే వేడుకను కర్నూలు


జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే 8 రోజులపాటు ఉండ్రాళ్ళు, పాయసాలతో నిత్యపూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకునే సమయం ఆసన్నం అవడంతో 9వ రోజు నిమజ్జనోత్సవ


కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.జిల్లాలో 45 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఆచారం ప్రకారం కర్నూలు పట్టణంలోని వినాయక విగ్రహాలలో మొదటగా అత్యంత పురాతనమైన 100 ఏళ్ల చరిత్ర కలిగిన


రాంబోట్ల దేవాలయంలోని విగ్రహానికి మొదటగా ఆఖండ భజనలు, పవిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మిగతా విగ్రహాలు పూజించి నిమజ్జనం చేయడం అనవాయితీ.ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా కర్నూలు


పట్టణంలోని రాంబోట్ల దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విజ్ఞా వినాయకుడికి జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని పూజలు చేసి మొదటి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం


చేశారు. అనంతరం కర్నూలు పట్టణంలో పరిపాలన గణపతి ఇలా ఒక్కొక్కటిగా నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తుండడంతో ఈ వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.భక్తుల


రద్దీ దృష్ట్యా పోలీసులు సైతం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1800 మంది పోలీసులు భద్రత బలగాలతో పహారా కాస్తున్నారు. కర్నూలు పట్టణంలో నగర నడిబొడ్డున కర్నూలు, కడప, కేసీ కెనాల్ ప్రవహించే


తుంగభద్ర జలాలు, వినాయక ఘాట్ వద్ద దాదాపు 6 భారీ క్రేన్ల సహాయంతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ లేని విధంగా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. కర్నూలు జిల్లాలో 1981వ


సంవత్సరంలో కేవలం 2 విగ్రహాలతో ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నేడు వేల సంఖ్యలో ఏర్పాటు చేసి పూజించడం విశేషం. ఇందులో భాగంగా ఏడాది కూడా అత్యధికంగా కర్నూలు పట్టణంలో ''వీధికో


వినాయకుడు'' అంటూ దాదాపు 2 వేల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఏడాది పర్యావరణ పరిరక్షణలో భాగంగా దాదాపు 50% మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. భాద్రపద


మాసంలో హిందువులు ఎంతో సంబరంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే వేడుకను కర్నూలు జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే 8 రోజులపాటు ఉండ్రాళ్ళు, పాయసాలతో నిత్యపూజలు అందుకున్న గణపయ్య


గంగమ్మ ఒడికి చేరుకునే సమయం ఆసన్నం అవడంతో 9వ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. advertisement జిల్లాలో 45 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఆచారం ప్రకారం కర్నూలు


పట్టణంలోని వినాయక విగ్రహాలలో మొదటగా అత్యంత పురాతనమైన 100 ఏళ్ల చరిత్ర కలిగిన రాంబోట్ల దేవాలయంలోని విగ్రహానికి మొదటగా ఆఖండ భజనలు, పవిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మిగతా విగ్రహాలు


పూజించి నిమజ్జనం చేయడం అనవాయితీ. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా కర్నూలు పట్టణంలోని రాంబోట్ల దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విజ్ఞా వినాయకుడికి జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర మంత్రులు,


ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని పూజలు చేసి మొదటి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అనంతరం కర్నూలు పట్టణంలో పరిపాలన గణపతి ఇలా ఒక్కొక్కటిగా నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తుండడంతో ఈ వేడుకలను


తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. advertisement భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు సైతం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1800 మంది పోలీసులు భద్రత బలగాలతో


పహారా కాస్తున్నారు. కర్నూలు పట్టణంలో నగర నడిబొడ్డున కర్నూలు, కడప, కేసీ కెనాల్ ప్రవహించే తుంగభద్ర జలాలు, వినాయక ఘాట్ వద్ద దాదాపు 6 భారీ క్రేన్ల సహాయంతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని


నిర్వహిస్తున్నారు. ఎక్కడ లేని విధంగా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. Location : Kurnool,Andhra Pradesh Andhra Pradesh First Published : September 16, 2024 10:57 AM IST Read More


Trending News

Andhra government to implement ‘Talliki Vandanam’ from today

VIJAYAWADA: On the occasion of the first anniversary of the coalition government, the State has decided to roll out the ...

Kaleshwaram project probe: KCR points fingers at KLIS engineers

HYDERABAD: Former chief minister K Chandrasekhar Rao on Wednesday made it clear that all technical decisions related to ...

vodaphone | TechCrunch

SAVE $200+ ON YOUR TECHCRUNCH ALL STAGE PASS BUILD SMARTER. SCALE FASTER. CONNECT DEEPER. JOIN VISIONARIES FROM PRECURSO...

After 'soorarai pottru', sudha kongara to join hands with karthi for new project

Meanwhile, Karthi awaits the release of his upcoming film _Sulthan,_ which has been directed by Bakkiyaraj Kannan. Produ...

దుబ్బాక తీర్పు నేడే

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక విజేతలెవరో నేడు తేలిపోనుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా యి...

Latests News

బై బై గణేశా.. కళకళలాడిన ఘాట్.. భక్తిశ్రద్దలతో గణనాధుల నిమజ్జనోత్సవం

Reported by: Published by: Last Updated:September 16, 2024 10:57 AM IST బై బై గణేశా అంటూ గణనాధుడికి వీడ్కోలు పలికారు భక్...

Chinnajalalapuram village

Crop: groundnut Agriculture scientists sometimes say it is the farmers' wives that make them spray pesticides unscr...

Chiranjeevi says no to trimming Vijay Sethupathi's scenes in 'Sye Raa'

Vijay Sethupathi is easily one of the most talented actors around right now. The actor from the Tamil film industry is s...

ప్రతీ మహిళకూ రూ. 3 లక్షలు. కేంద్రం పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు: ఉద్యోగిని స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జన్మ ధృవీక...

Watch: Nani dances with Ravi Teja to Dasara song Dhoom Dhaam, netizens say 'both self-made stars'

After launching the mass dance anthem Dhoom Dhaam in Mumbai. Nani and Ravi Teja danced to the Telugu version of the song...

Top