China: భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. మరోసారి స్పందించిన చైనా

Eenadu

China: భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. మరోసారి స్పందించిన చైనా"

Play all audios:

Loading...

భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాలు సంయమనం పాటించాలని చైనా ప్రతిపాదించింది. ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌- పాకిస్థాన్‌ (India-Pakistan)ల మధ్య సమస్యకు ముగింపు


పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా (China) పేర్కొంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజింగ్‌ ఈమేరకు పేర్కొనడం గమనార్హం. ఇరుదేశాలు సంయమనం పాటించాలని


చైనా విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.  ‘భారత్‌- పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు సమయమనం పాటించాలని


కోరుతున్నాం. శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయ సమాజం కూడా ఆశిస్తోంది. ఈ


సమస్య ముగింపునకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని బీజింగ్‌ పేర్కొంది. * భారత్‌తో చర్చలు జరపండి.. మధ్యవర్తిత్వం చేస్తాం: పాక్‌కు అమెరికా సూచన ఏప్రిల్‌ 22న


పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation sindoor) పేరుతో పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాల


లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.


Trending News

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Upcoming telugu movies: ఈ వారం థియేటర్‌లో వినోదాలను పంచే చిత్రాలివే

ఇప్పుడు తెలుగులోనూ.. kesari chapter 2 Telugu || అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్‌ కోర్ట...

Subramanya Swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Ayodhya ram mandir | latest ayodhya ram mandir - eenadu

యాత్రల్లో.. ఎన్ని జ్ఞాపకాలో.. కొత్త జ్ఞాపకాలకు పెద్దపీట వేశారు... ప్రకృతి అందాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. హాయిగా విశ్రాంతి ...

Ipl 2025: లఖ్‌నవూ ఆటగాడు దిగ్వేశ్‌ రాఠీని సస్పెండ్‌ చేసిన బీసీసీఐ

లఖ్‌నవూ, హైదరాబాద్‌ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో దిగ్వేశ్‌ రాఠీ.. అభిషేక్‌ శర్మతో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీ...

Latests News

China: భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. మరోసారి స్పందించిన చైనా

భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాలు సంయమనం పాటించాలని చైనా ప్రతిపాదించింది. ఇంటర్నెట్...

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/2025)

మేషం ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటా...

Ipl 2025: లఖ్‌నవూ ఆటగాడు దిగ్వేశ్‌ రాఠీని సస్పెండ్‌ చేసిన బీసీసీఐ

లఖ్‌నవూ, హైదరాబాద్‌ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో దిగ్వేశ్‌ రాఠీ.. అభిషేక్‌ శర్మతో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీ...

Ayodhya ram mandir | latest ayodhya ram mandir - eenadu

యాత్రల్లో.. ఎన్ని జ్ఞాపకాలో.. కొత్త జ్ఞాపకాలకు పెద్దపీట వేశారు... ప్రకృతి అందాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. హాయిగా విశ్రాంతి ...

Subramanya Swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Top