Usa: అమెరికాలో తుపానుల బీభత్సం.. 21 మంది మృతి
Usa: అమెరికాలో తుపానుల బీభత్సం.. 21 మంది మృతి"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా (USA)లో తుపానుల కారణంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రకృతి
ప్రకోపానికి 21 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కెంటకీలో 14 మంది, మిస్సోరీలో ఏడుగురు ఉన్నారు. కెంటకీలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ ఆండీ బేషియర్ తెలిపారు. *
వలసదారులతో రియాలిటీ షో.. ప్రైజ్మనీ పౌరసత్వం! కెంటకీలోని లారెల్ కౌంటీలో టోర్నడో బీభత్సానికి తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనేక మందికి గాయాలయ్యాయని, ఆస్తినష్టం కూడా
నమోదైందని చెప్పారు. మిస్సోరీలో ఐదువేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడి సెయింట్ లూయీలో ఐదుగురు మృతి చెందారు. దాదాపు లక్ష నివాసాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో
సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇల్లినోయీలోనూ టోర్నడోలు విరుచుకుపడుతున్నట్లు యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Us visas: వీసా గడువు మించిందా.. బహిష్కరణ వేటు తప్పదు: అమెరికాఇంటర్నెట్డెస్క్: నిర్దేశిత గడువు దాటి అమెరికాలో ఉంటున్నవారిని ఉద్దేశించి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక అడ్వ...
Tamannaah: ఆ సీనియర్ స్టార్ హీరో సినిమాలో మరో ఐటెం సాంగ్కు తమన్నా ఓకే చెప్పిందా..తమన్నా ఐటెం సాంగ్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్లో మెరిసింది.తొలిసారి ‘కో’ మూవీలో ఐటైం సా...
Youtube | latest youtube - eenaduఊరు... పల్లె‘టూరు’! చూడాలే కానీ పల్లెల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ! వినాలేగానీ ప్రతి పల్లెదీ ఆసక్తికరమైన కథే..! తెలుగు రా...
India- pak: భారత్, పాక్ చర్చలు వాయిదా.. మోదీ-డోభాల్ ప్రత్యేక భేటీఇంటర్నెట్డెస్క్: భారత్-పాకిస్థాన్ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం, అనంతర పరిస్థితిపై ఇరుదేశాల ...
Latests News
Usa: అమెరికాలో తుపానుల బీభత్సం.. 21 మంది మృతిఇంటర్నెట్ డెస్క్: అమెరికా (USA)లో తుపానుల కారణంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీల్ల...
ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా?టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ సింగర్ గ్రైమ్స్ ఇటీవల ఒక కళా ఖండాన్ని వేలం వేశారు. సింగర్ గ్రైమ్స్ వేసిన పెయింటింగ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్పామ్ శుద్ధి ప్...
ఆర్ఆర్ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయంగుడివాడ టౌన్: హోమియో ప్రాంతీయ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ) అక్రమాలకు వేదికగా మారింది. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చి...
పేజి దొరకలేదుTelugu Newsతెలుగుहिन्दीENGLISHবাংলাગુજરાતીঅসমীয়াಕನ್ನಡதமிழ்മലയാളംਪੰਜਾਬੀاردوଓଡ଼ିଆNews18 APP DOWNLOADfacebooktwitterinstag...