Pm modi: యోగాంధ్ర-2025.. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది: ప్రధాని మోదీ

Eenadu

Pm modi: యోగాంధ్ర-2025.. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది: ప్రధాని మోదీ"

Play all audios:

Loading...

ఆంధ్రప్రదేశ్‌లో యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని


చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. యోగాంధ్ర 2025(Yogandhra2025) పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని


కొనియాడారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. జూన్‌ 21న ఏపీలో యోగా దినోత్సవం జరుపుకొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ యోగా దినోత్సవంలో పాల్గొనాలని, యోగాను


నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్‌హిల్స్‌లో దాదాపు 2వేల మందికి పైగా ఔత్సాహికులు యోగాసనాలు వేస్తున్న


ఫొటోలను కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేయగా.. ఆ ట్వీట్‌ను ప్రధాని రీట్వీట్‌ చేశారు. జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  ఏపీ


ప్రభుత్వం యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. మే 21 నుంచి జూన్‌ 21 వరకు కూటమి ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో యోగాపై అవగాహన కల్పిస్తోంది.  


కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పంగా పెట్టుకోగా.. 10 లక్షల మందికిపైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.  జూన్‌ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే


బీచ్‌ నుంచి భోగాపురం వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విశాఖలో జరిగే యోగా ఈవెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.


Trending News

Vindhya expressway to connect bhopal with singrauli via damoh, rewa, sidhi as madhya pradesh cm announces new project

Industrial clusters will also be developed along this proposed Vindhya expressway to provide employment to youths from t...

పేదవారి ఆకలి తీర్చటమే వీరి ధ్యేయం..

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Post office scheme: పోస్టాఫీసులో అద్భుత స్కీం.. రూ. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 2లక్షలు లాభం..

ప్రస్తుతం దీనిలో 6.9 శాతం వడ్డీ ఉంది. కిసాన్ వికాస్ పత్రను సర్టిఫికేట్ రూపంలో కొనుగోలు చేయాలి. ఇవి రూ.1000, రూ.5వేలు, రూ...

Hyderabad: వందేభారత్ రైలు..ఎలక్ట్రిక్ గరుడ బస్సు.. విజయవాడకు వెళ్లాలంటే వీటిలో ఏది బెస్ట్?

Hyderabad: వందేభారత్ రైలు..ఎలక్ట్రిక్ గరుడ బస్సు.. విజయవాడకు వెళ్లాలంటే వీటిలో ఏది బెస్ట్?Reported by:BONEPALLI KUMARnew...

Hugging : ఇది సూపర్ బిజినెస్.. కౌగిలించుకుంటూ కోట్లు సంపాదిస్తున్న యువతి.. గంటకు ఎంతంటే..?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Latests News

Pm modi: యోగాంధ్ర-2025.. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్న...

Farmer: రైతులకు భారీ శుభవార్త.. క్వింటాల్ కు రూ. 500 అదనం..

Reported by: Published by: Last Updated:October 12, 2024 8:54 PM IST ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగో...

Bank nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌..

Bank Nomination: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గించేందుకు ఆర్‌బీఐ నామినీల ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు కూడా తీసుకోవా...

ఈ చేపల మ్యూజియం లో వేల సంవత్సరాల నాటి 100 రకాల వెరైటీ చేపలు.. చూస్తే షాక్ అవ్వాల్సిందేనట!

Reported by: Published by: Last Updated:April 19, 2024 12:11 PM IST ఒకేసారి వంద రకాల చేపల జాతిని చూడాలా .. అలాగే సముద్ర ...

Rbi dividend payout: కేంద్ర ప్రభుత్వానికి గుడ్‌ న్యూస్‌.. ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌

RBI dividend payout | ముంబయి: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2024-25 ...

Top